ఉత్తర భారతదేశంలో భారీగా కురుస్తున్న వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో డ్యాం పొంగిపొర్లుతుంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.
వర్షాలు, వరదలు కారణంగా నష్టపోవడమే కానీ లాభ పడిన సందర్భాలుంటాయా.. అంటే చాలా అరుదు అనే చెప్పాలి. ఇటీవల కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తర, దక్షిణ భారత దేశంలో కుండపోతగా కురిసిన వర్షాలకు జన జీవనం అస్థవ్యస్థమైంది.
తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. దంచి కొడుతున్న వానలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. వాగలు ఉప్పొంగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో డీజీపీ పలు సూచనలు చేశారు.
ప్రపంచ వింతల్లో ఏడవదైన తాజ్ మహల్ మునిగిపోతుందా? స్థానికులు, అధికారులు ఏం చెబుతున్నారు?
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చూపెట్టకుండా తప్పించుకు తిరుగుతూ ఆ తర్వాత ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే లీడర్లకు జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆపదలో ఆదుకోని నాయకులను ప్రజలు నమ్మరు. ఇదే కోవకు చెందిన ఘటనలో ఓ ఎమ్మెల్యేపై జనం తిరగబడ్డారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి వరదలు ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకూ 22 మంది మరణించారు. కాగా ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది.
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ, ఏం జరిగినా కూడా క్షణాల్లో తెలిసిపోతుంది. అలానే సోషల్ మీడియా ద్వారా అనేక వీడియోలు మన కళ్ల ముందు ప్రత్యక్షమౌతుంటాయి. ఇలా నెట్టింట్లో కనిపించే వీడియోల్లో కొన్ని.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన వీడియోలను చూశాము. తాజాగా ఆ కోవకు చెందిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రాన్ని తలపిస్తున్న ఓ వరద నీటిలో బస్సు.. సూపర్ ఫాస్ట్ రైలులాగా […]
గత కొన్ని రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఈ వరదల ధాటికి అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వరదలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో పడవ బోల్తాపడి 76 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో జరిగింది. పడవ […]
గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక ఐదు రోజులుగా ఐటీ హబ్, గ్రీన్ సిటీ బెంగళూరు నగరం వరద నీటిలోనే నానుతోంది. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో జనజీవనం అతలాకుతుమైంది. ప్రముఖులు ఉంటే ఎప్సిలాన్, యమలూరు తదితర ప్రాంతాలు నీట మునిగి ఓ మిని సముద్రాన్ని తలపిస్తున్నాయి. దీంతో బెంగళూరులోని పలు హోటల్స్ వరదనలు క్యాష్ చేసుకుంటున్నారు. హోటళ్ల లోని గదుల అద్దెలు అమాంతం […]
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి అందరికి తెలిసిందే. ఇంకా రాష్ట్రంలోని పలు ప్రాంతాలో వర్షాలు కురుస్తునే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చెరువులుగా మారాయి. గోదావరితో సహా పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి వరద తీవ్ర కొంత తగ్గింది. అయితే హైదరాబాద్ లో మాత్రం వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మూసీ నది గత ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద […]