గత కొన్ని రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఈ వరదల ధాటికి అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వరదలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో పడవ బోల్తాపడి 76 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో జరిగింది. పడవ […]
గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక ఐదు రోజులుగా ఐటీ హబ్, గ్రీన్ సిటీ బెంగళూరు నగరం వరద నీటిలోనే నానుతోంది. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో జనజీవనం అతలాకుతుమైంది. ప్రముఖులు ఉంటే ఎప్సిలాన్, యమలూరు తదితర ప్రాంతాలు నీట మునిగి ఓ మిని సముద్రాన్ని తలపిస్తున్నాయి. దీంతో బెంగళూరులోని పలు హోటల్స్ వరదనలు క్యాష్ చేసుకుంటున్నారు. హోటళ్ల లోని గదుల అద్దెలు అమాంతం […]
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి అందరికి తెలిసిందే. ఇంకా రాష్ట్రంలోని పలు ప్రాంతాలో వర్షాలు కురుస్తునే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చెరువులుగా మారాయి. గోదావరితో సహా పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి వరద తీవ్ర కొంత తగ్గింది. అయితే హైదరాబాద్ లో మాత్రం వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మూసీ నది గత ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద […]
Eluru: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు నిండిపోయాయి. వాటిపై ఉన్న బ్రిడ్జిలపైనుంచి పొంగిపొర్లు తున్నాయి. కొన్ని చోట్ల ఈ పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీరు బ్రిడ్జిలపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డుపై వాగు దాటటానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది ధైర్యం చేసి అటుఇటు వరదలోనే రోడ్డు దాటుతున్నారు. మరి కొంతమంది వాగు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా, ఏలూరు జిల్లాలో ఓ వృద్ధుడు వాగు […]
ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రాజకీయాల్లో చాలా యాక్టీవ్గా ఉంటారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లినప్పుడు.. 2019 ఎన్నికల ప్రచారంలో షర్మిల తన అన్న కోసం ఎంత శ్రమించిందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత.. షర్మిలకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని అందరూ భావించారు. కానీ అలాంటి పరిణామాలు […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వానలు వీపరితంగా కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారింది. మనతో పాటు అడవిలోని వన్య మృగాలు సైతం తమ ప్రాణాలు కాపాడుకునేందు కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే మీరు పులి.. పులి మధ్య పోరటం చూసుంటారు.. అలాగే పులి మనిషి మధ్య పోరాటం చూసుంటారు. కానీ పులి తన ప్రాణాల కోసం పోరాడడం ఎప్పుడైనా చూశారా?. ఇదిగో ఇప్పుడు చూడండి. ఓ పులి తన ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా […]
ఈరోజుల్లో నా చావు నేను చస్తా, పక్కనోడు ఎలా చస్తే నాకేంటి అన్నట్టు ఉంటున్నారు. కానీ ఇతను మాత్రం సమ్ థింగ్ స్పెషల్. ఆపద వచ్చినప్పుడు మనం మాత్రమే కాదు, ఊరు కూడా బతకాలి అని అనుకున్నాడు. అతనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపాడు గ్రామానికి చెందిన గోనెల నాని. వరద ముంపు నుండి 1200 మందిని రక్షించి శభాష్ అనిపించుకున్నాడు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా […]
రెండు రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో.. నష్టాన్ని మిగిల్చాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పటికి గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. ఈ భారీ వర్షాల వల్ల భద్రాచలంలో ఎంతటి ప్రమాదం సంభవించిందో ప్రత్యక్షంగా చూశాం. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంతటి భారీ వరద వచ్చిందని అధికారులు వెల్లడించారు. అటు ఏపీలో కూడా వరద ప్రభావం భారీగానే […]
Mancherial: భారీ వర్షాలు, వరదలు కారణంగా విష పురుగులు ముంపు ప్రాంత ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్ళు.. ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ పాము వచ్చి కాటేస్తుందో అని ప్రాణ భయంతో బతుకుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పాముల బెడద ఎక్కువైంది. ఆసుపత్రి వరద తాకిడికి గురవ్వడంతో ఆసుపత్రి ఆవరణలో కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఈ […]
క్లౌడ్ బరస్ట్.. సీఎం కేసీఆర్ నోటి నుంచి వెలువడిన ఈ పదం.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వెనక విదేశాల కుట్ర ఉందని.. క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ సాయంతో.. విదేశాలు.. భారత్పై కుట్ర చేస్తున్నాయని.. గతంలో లేహ్, మొన్న ఉత్తరాఖండ్లో అకస్మాత్తుగా సంభవించిన భారీ వర్షాలు, వరదలకు క్లౌడ్ బరస్టే కారణమని.. గోదావరి ప్రాంతంలో కూడా ఇలాంటి కుట్ర జరుగుతోందని.. ఇది విదేశాల కుట్ర అంటూ […]