ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో కొంతమంది మద్యం బాబులు చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటివి చేసి వార్తల్లో నిలిచారు. ఇన్ని అనర్థాలకు కారణమైనప్పుడు మద్యాన్ని ఎందుకు నిషేధించడం లేదూ అని మీకు అనిపించిందా? మద్యం వల్ల విమాన ప్రయాణాల్లో ఇన్ని గొడవలు అవుతున్నా కూడా అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు మద్యాన్ని సరఫరా […]
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అనుకునేలోపే మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాలపై దీని పంజా విసిరింది. ఇండియాలోనూ ఈ ఒమిక్రాన్ బయటపడిన విషయం తెలిసిందే. సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ అని దేశాలను హెచ్చిరించింది. ఒమిక్రాన్ ఎంతో ప్రమాదకారిగా వ్యాఖ్యానిచింది. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. […]
గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే స్పైస్ జెట్ విమానయాన సంస్ధ తన సర్వీసులను రద్దు చేసింది. స్పైస్ జెట్ విమానాలకు 30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవటంతో సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు ఆన్లైన్ బుకింగ్ లను కూడా స్పైస్ జెట్ సంస్ధ నిలిపివేసింది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడిపేది. ప్రయాణికులు తగ్గిపోయారన్న కారణాలతో దశలవారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను సంస్థ […]
వచ్చే నెల 1వ తేదీ నుంచి డొమెస్టిక్ విమాన ఛార్జీలు పెరగనున్నాయి. దేశీయ ప్రయాణాలకు సంబంధించి లోయర్ లిమిట్ ను 15 శాతం పెంచుతున్నట్టు నిన్న భారత విమానయాన శాఖ ప్రకటించింది. ఛార్జీల్లో 13 నుంచి 16 శాతం మేర పెంచింది. ఈ పెంపుదల భారాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ ప్రయాణికుల లోయర్ క్లాస్కు మాత్రమే వర్తింపజేసింది. ధనిక, ఉన్నత వర్గాలు రాకపోకలు సాగించే అప్పర్ క్లాస్ ఛార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. పెంపుదల నుంచి […]
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. సరైన ఆక్సిజన్ లభించని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వివిధ దేశాలు సైతం భారత్కు అండగా నిలిచాయి. ఆక్సిజన్, మెడికల్ కిట్లు, మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, వెంటిలేటర్ పరికరాలను భారత్కు పంపించాయి. రోగులకు ప్రాణవాయువు అందించేందుకు వాయుసేన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రత్యేక విమానాల ద్వారా మోసుకొచ్చాయి.ఈ […]