ఇటీవల వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు చూస్తుంటే.. ప్రయాణికులకు విమానాల్లో ప్రయాణం చేయడం సురక్షితమేనా అన్న అనుమానాలకు కలుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో పలు కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
బస్సులు, రైళ్లల్లో సీట్ల కోసమే.. ఇతర కారణాల వల్లనో ప్రయాణికులు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం.. కానీ ఈ మద్య వెరైటీగా విమానాల్లో అదీ గాల్లో ఉండగా ప్యాసింజన్లు పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు.. విమాన సిబ్బందిపై దాడులు చేస్తున్నారు.. తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను కివీస్ 2-1తేడాతో కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టీ20 జరుగుతున్న వేళ ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మరి ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. దాంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే జగన్ అరగంట పాటు వెయిట్ చేశారు.
విమానంలోని కాక్ పిట్ లో ఉన్న ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఫుడ్ తీసుకోరు. అలానే ఒకేసారి తినడానికి విమానయాన సంస్థలు అంగీకరించవు. మరి దీనిపై కారణం ఏంటో తెలుసా?
ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలను మిగుల్చుతున్నాయి. ఇటీవల నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదం 69 మంది ప్రాణాలు కోల్పోయారు. టెకాఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
కలలు అందరూ కంటారు ఆ కలలను కొందరే సాకారం చేసుకుంటారు. అటువంటి వారిలో ఒకరు గంగవ్వ. 60 ఏళ్ల వయసులో తానేమీ సాధించగలను అనుకునే వారందరికీ ఆమె ఓ రోల్ మోడల్. ఆమె జీవితమే ఓ పాఠం. ఇళ్లు కట్టుకోవాలన్న కలను నెరవేర్చుకున్న ఈ బామ్మ.. ఇప్పుడు మరో జర్నీ స్టార్ చేశారూ.
ఈ మద్య పెళ్లి వేడుకలు చాలా విభిన్నంగా జరుపుకుంటున్నారు. భూమిపైనే కాదు.. సముద్ర గర్భంలో, వినీలాకాశంలో చాలా వెరైటీ గా పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. తమ పెళ్లి బంధుమిత్రులకు ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటారు. ప్రీ వెడ్డింగ్ మొదలు కొని వెడ్డింగ్ వరకు చాలా రిచ్ గా ఉండేలా చూసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశం కోసం సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటల ప్రాంతలో ఆయన ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరంలో విమానం ఎక్కారు. అయితే, బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని గన్నవరం ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్టులోనే ఉన్నారు. ఇక, విమానంలో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం టెక్నీషియన్స్ రంగంలోకి […]
రతన్ టాటా జనం మెచ్చిన పారిశ్రామికవేత్తగా ప్రసిద్ధి చెందారు. శత్రువులంటూ లేని వ్యాపారవేత్త. దేశం పట్ల భక్తి, సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప వ్యక్తిగా పేరొందారు. ఆయన ఉద్యోగుల పట్ల బాస్ లా కాకుండా.. తోటి ఉద్యోగిలానే ప్రవర్తిస్తారు. ఎంత డబ్బు సంపాదించినా గానీ నిరాడంబరంగా ఉంటారు. సాధారణ వ్యక్తిలా ఉంటారు. సాయం చేయడంలోనూ ముందుంటారు. విద్య, వైద్యం, రూరల్ డెవలప్మెంట్ వంటి వాటి కోసం టాటా గ్రూప్ కంపెనీల నుంచి వచ్చిన ఆదాయంలో 60 […]