‘రోమ్ నగరం మంటల్లో తగులబడుతున్న సమయంలో నీరో చక్రవర్తి ప్రశాంతంగా ఫిడేలు వాయించాడట’అనే సామెత చాలా మందికి తెలుసు. అంటే ఆపద ముంచుకొస్తున్న సమయంలో ఏం పట్టన్నట్లు వ్యవహరించిన వారి పట్ల ఈ నానుడిని వినియోగిస్తుంటారు.
మృగశిర కార్తె ప్రారంభం రోజు అందరూ చేపలు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అసలు మృగశిర కార్తె చేపలు ఎందుకు తింటారో తెలుసా?
చాలా మంది భోజన ప్రియులు చేపలతో చేసే ఆహార పదార్ధాలు అంటే ఎంతో ఇష్ట పడుతుంటారు. అందుకే తమ భోజనంలో తప్పనిసరిగా చేప కూర ఉండేలాగా చూసుకుంటారు. అయితే మరికొందరు మాత్రం చేప కూరను తినేందుకు భయపడుతుంటారు. కారణం.. వాటిలోని ముల్లులు ఎక్కడ గొంతులో ఇరుక్కుంటాయో అనే భయం. అది కూడా వాస్తవమే.. చేపల కూరను అజాగ్రత్తగా తింటే ముల్లులు గొంతులో ఇరుక్కుంటాయి. అలా జరిగి కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. మరికొందరికి చేప ముల్లులు కడుపులోకి […]
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒవర్ లోడుతో వెళ్తున్న వాహనాలు బోల్తా పడుతున్నాయి. ఈక్రమంలో అందులోని వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి..ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అంతేకాక సమీపంలో ఉండే ప్రజలు అక్కడి చేరుకుని వాటిని తీసుకుని వెళ్తుంటారు. ఉల్లిగడ్డ, నూనె ప్యాకెట్ల, టమటాల.. ఇలా అనేక రకాల సరకులతో వెళ్లే వాహనాలు బోల్తాపడిన సమయంలో.. వాటి కోసం జనం ఎగపడుతుంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. చేపల […]
సీనియర్ నటుడు కృష్ణంరాజు అనగానే.. ఆరడుగులు ఆజానుబాహుడి రూపమే గుర్తొస్తుంది. గంభీరమైన పాత్రలే ఎక్కువగా చేయడంతో రెబల్ స్టార్ అయిపోయారు. హీరో, విలన్, సహాయ పాత్రలు.. ఇలా ఏదైనా సరే తన మార్క్ చూపించారు. ఇవన్నీ పక్కనబెడితే కృష్ణంరాజు కుటుంబాన్న.. ఇండస్ట్రీలో ఆతిథ్యానికి మరోపేరుగా భావిస్తారు. ఫుడ్ పెట్టే విషయంలో అస్సలు మొహమాటపడరు. అలా టాలీవుడ్ ‘మర్యాదరామన్న’గా పేరు తెచ్చుకున్న కృష్ణంరాజుకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? ఇక వివరాల్లోకి వెళ్తే.. కృష్ణంరాజు మంచి భోజనప్రియుడు. కంచమంతా […]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాఖాహారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకొందరైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు జంతు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా వేగన్ మారిపోతున్నారు. అలాంటి వారు కేవలం మొక్కలు, వాటి ఆధారిత ఆహారాన్నే తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి వారికోసం గుడ్లు, చికెన్ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేపలు కూడా చేరాయి. అవును ఇప్పుడు వేగన్ చేప ఉత్పత్తులు కూడా మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఈ వేగన్ చేపలు చూడటానికే కాదు.. తినేటప్పుడు […]
ఈ సాంకేతిక యుగంలో శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతాలకు తెరతీస్తున్నారు. సృష్టికి ప్రతిసృష్టిని తయారు చేస్తూ విజ్ఞానశాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలకు కృషి చేస్తున్నారు. తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కృతం చేశారు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. కృత్రిమ చేపను తయారు చేసి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ చేప ఈదడానికి కావాల్సిన శక్తి మానవ హృదయ కణాల ద్వారా అందించడం జరుగుతుంది. హార్వర్డ్ యూనివర్సీటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ […]
సాధారణంగా సముద్ర జీవుల దాడిలో మనుషులు మృతి చెందడం వంటి సంఘటనలు ఎక్కువగా విదేశాల్లో చోటు చేసుకోవడం గమనిస్తాం. అలాంటి వాటి గురించి తెలిసినప్పుడు వింతగా, భయంగా అనిపిస్తుంది. అదే కోవకు చెందిన సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఓ రాకాసి చేప దాడిలో మత్స్యకారుడు మృతి చెందాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. ఈ సంఘటన వాస్తవం. ఆ వివరాలు.. విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం శివారు జాలారీపేట గ్రామానికి చెందిన నొల్లి […]
విశాఖపట్నం సముద్ర తీరంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. చేపల కోసం వలేస్తే.. ఏకంగా వారికి ఓ అనుకోని అరుదైన అతిథి చిక్కింది. ప్రపంలోనే అతి పెద్ద చేప వేల్ షార్క్ చిక్కింది. ఆ వివరాలు.. తంతిడి బీచ్లో చేపల కోసం వల వేసిన మత్స్యకారులకు ఈ భారీ చేప చిక్కింది. ఈ చేప 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉంది. విశాఖ డీఎఫ్వో అనంత్శంకర్ ఆదేశాలతో సిబ్బంది వెంటనే తంతడి బీచ్కు చేరుకున్నారు. […]
నిత్యం కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఎదో ఒకరూపంలో అదృష్టం ఎప్పుడోకప్పుడు వరిస్తుంది. పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ తీరానికి చెందిన సాజిద్ హాజీ అబాబాకర్ మత్స్యకారుడు. సముద్రానికి వెళ్లడం చేపలు పట్టడం, అవి అమ్మడం. అదే అతడి జీవనాధారం. చేపలు పట్టి అమ్మితేనే అతడి కుటుంబం కడుపు నిండుతుంది. అలాంటిది అబాబాకర్ జీవితం టర్న్ తీసుకుంది. ఒకే ఒక చేపతో ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు. మరి.. అబాబాకర్ పట్టింది మామూలు చేప కాదు. అదో అరుదైన […]