దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ ట్రైన్స్ ను, గూడ్స్ ట్రైన్స్ ను నడుపుతూ ఇండియన్ రైల్వై రవాణా వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రైల్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు చోటు చేసుకునే రైలు ప్రమాదాలు ప్రయాణీకుల్లో ఆందోళనకు గురిచేస్తుంది. రైలు పట్టాలు తప్పడం, అగ్ని ప్రమాదాలకు గురికావడం వంటి ప్రమాదాలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురయ్యింది.
ఇటీవల ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాలకు భద్రత లేకుండా పోతుంది. కేటుగాళ్లు రాత్రి పూట బైక్స్ లో పెట్రోలు కాజేయడం.. కార్లు ఇతర వాహనాల టైర్లు తీసుకొని వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది సైకో లు వాహనాలకు నిప్పులు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు తరుచూ చూస్తుంటాం. రోడ్డు పై వెళ్తున్న వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం.. దుకాణ సముదాయాల్లో షాట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం చూస్తూనే ఉన్నాం.
ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎంతో మంది అమాయకులు కన్నుమూస్తున్నారు.. వికలాంగులవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్ల నిర్లక్ష్య, అతి వేగం ఇందుకు కారణం అంటున్నారు అధికారులు. కొన్నిసార్లు బస్సుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
సాధారణంగా స్కూల్ వార్షికోత్సవాలు అంటే ఎంతో గ్రాండ్ గా చేస్తుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వార్షికోత్సవంలో తెగ సందడి చేస్తుంటారు. వివిధ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలతో జోష్ గా ఉంటుంది. పిల్లలు డ్యాన్సులు, పాటలతో అలరిస్తుంటారు.
ఇటీవల పలు దేశాల్లో పలు రకాల రసయాయన ఫ్యాక్టరీల్లో అకస్మాత్తుగా పేలుడు సంబవించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది..
సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్ల్స్ మీద ఆవేదన వ్యక్తం చేసింది స్టార్ హీరోయిన్. తన గురించి వచ్చే అసభ్యకర మీమ్స్, ట్రోల్స్ ఎంతగానో బాధించాయని, డబుల్ మీనింగ్ డైలాగ్ లతో ఇవి నన్ను చాలా ఇబ్బందికి గురి చేసాయని ఆ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది.
తల్లిదండ్రుల వద్ద నేర్చుకోలేని పాఠాలను గురువులు బోధిస్తుంటారు. నాలుగు, ఐదేళ్లు వచ్చే సరికి బడికి, యుక్త వయసులో కాలేజీలకు వెళ్లిపోతుంటాం. సగం జీవితం వీటిల్లో గడుస్తుంది. గురువులు వద్ద నేర్చుకునే పాఠాలే భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతాయి. అటువంటి గురువు హోదా ఉన్న ప్రిన్సిపల్ పై కక్ష గట్టాడో విద్యార్థి.
ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి తోడు వరుసగా పాక్ జట్టు పరాజయాల పాలవుతుండటంతో.. జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం వస్తున్నాయి. బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని, బాబర్ తో వసీం అక్రమ్ కు విభేదాలు ఉన్నాయని గత కొంత కాలంగా పాక్ క్రికెట్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించాడు పాక్ దిగ్గజ పేసర్ వసీం జాఫర్. ఏ పనీ లేని వెదవలే ఇలాంటి పుకార్లను […]
టీమిండియా సెలక్టర్లపై, వారి సెలెక్షన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్ల వైపు ఎందుకు చూడటం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ.. రికార్డులు కొల్లగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ను ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే సెలక్టర్లు సర్ఫరాజ్ ఎంపిక విషయంలో అతడి […]