బహిరంగ మార్కెట్లలో టమోటా ధరలు పతనమై, సరైన గిట్టుబాటు ధర లభించక అప్పుల బాధతో రైతులు ఆందోళన చెందుతున్నారు. టమాటలకు వ్యాపారులు ఇస్తున్న ధరలు చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నదాతల సంక్షేమం గురించి మాత్రమే కాక వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకుంటారు సీఎం జగన్. ఇక తాజాగా ఆయన ఏళ్లుగా రైతులను ఇబ్బంది పెడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఆ వివరాలు..
అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఇంటికి రావాల్సిన పంట వర్షం నీటి పాలైంది. ఆరుగాలం శ్రమించిన రైతన్న కష్టం వృథా అయ్యింది. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ అన్నదాతలకు శుభవార్త చెప్పాడు. ఆ వివరాలు..
రైతుల సంక్షేమం కోసం, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొత్త కొత్త పథకాలను తీసుకొస్తూనే ఉన్నారు. తాజాగా రైతుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొందరు రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.4 వేలు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేశారు. నేడు ఆయన జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేసి విద్యార్థుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు.
రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అన్నదాతల ఖాతాల్లో 4 వేలు జమకానున్నాయి. అయితే అందరికి కాదు.. కొందరు రైతులు మాత్రమే 4 వేల రూపాయలు పొందగలరు. ఎందుకు అంటే..
ఆంధ్రప్రదేశ్లోని అధికారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పంట విత్తునుంచి అమ్మకం వరకు ఎన్నో కష్టాలు పడుతున్న వారికి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది.