టమాటా రైతులు కోటీశ్వరులైపోతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి టమాటా పండించిన రైతులకు లాభాలు దక్కుతున్నాయి. దీంతో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతున్నారు.
డబ్బులు సంపాదించే అవకాశం ఉండి కూడా లాభం ఆశించని మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఈ రైతన్నలు కూడా ఉన్నారు. కిలో టమాటాలని రూ. 200కి అమ్ముకునే అవకాశం ఉన్నా కూడా సగం కంటే తక్కువ ధరకే విక్రయించి అందరి మన్ననలు పొందారు.
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. రైతుల రుణమాఫీ ప్రక్రియను పున: ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రేపటి నుంచే దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు, నిరుద్యోగ యువకులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల వరకూ లోన్ ఇచ్చే పథకం గురించి మీకు తెలుసా? 50 శాతం నుంచి 100 శాతం వరకూ సబ్సిడీ కూడా ఇస్తుంది. అంటే మీరు సగం లోన్ కడితే చాలు. కొంతమందికైతే అస్సలు లోన్ చెల్లించాల్సిన పని లేదు.
దేశానికి వెన్నుముక రైతు. మన నోట్లోకి నాలుగు మెతుకులు వెళుతున్నాయంటే దానికి కారణం అన్నదాతే. దుక్కి దుక్కి, నీరు పోసి, నారు వేసి, పంట చేతికొచ్చేదాక అహర్నిశలు కంటికి నిద్రలేకుండా కష్టపడుతున్న రైతుకు చివరకు సున్నం మిగులుతుంది.
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ నిధుల విడుదల గురించిన అంశంపై కేంద్రం కీలక సమాచారాన్ని అందించింది.
వ్యవసాయం చేసి అప్పులపాలైన రైతుకు టమాట పంట కాసులు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ధర పలుకుతూ లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దీంతో టమాటా పండించే రైతు కళ్లల్లో ఆనందం నిండుతోంది.
రైతులకు ఎపి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు దినోత్సవం సందర్భంగా ఖాతాల్లోకి నగదు జమచేయనున్నది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతు నేడు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. పండించే పంటలకు సరియైన గిట్టుబాటు ధర రాక నష్టాలపాలవుతున్నాడు. వర్షాలు కురవక, పంటలనాశించే తెగుళ్లు ఎక్కువై తీవ్రంగా రైతు నష్టపోతున్నాడు. కాగా ప్రభుత్వం రైతులకు ఓ పథకం ద్వారా రూ. 36000 అందిస్తుంది. ఆ వివరాలు..
లీటర్ పెట్రోల్ వంద రూపాయల పైనే ఉంది. అలాంటిది 15 రూపాయలకు దొరుకుతుందా? అదసలు సాధ్యమేనా? అంటే సాధ్యమే అని అంటుంది కేంద్ర ప్రభుత్వం. 15 రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తుందని.. అలానే రైతుల జేబుల్లోకి 16 లక్షల కోట్లు వెళ్తాయని కేంద్ర మంత్రి అన్నారు. మరి ఆ కథనం ఏంటో చదివేయండి.