రెండేళ్ళ క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్ళిన వలస కూలీలు చాలా ఇబ్బందులు పడ్డారు. పనులు లేక, తినడానికి తిండి లేక అలమటించారు. సొంత ఊరు పోదామంటే బస్సులు, రైళ్ళు అన్నీ బంద్ అయ్యాయి. దీంతో వారు ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సోనూసూద్ లాంటి రియల్ హీరోలు తమ […]
రైతు దేశానికి వెన్నుముక్క అంటూ రాజకీయ నేతలు గొంతులు పోయేలా అరుస్తారు. కానీ వారు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక మన దేశంలో చాలా మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటనే ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏటూరి నాగారం మండలం శివాపురం గ్రామంలో బేతిల్లి కుమార్ అనే […]