రైతుకు భూమిని నమ్ముకునే జీవిస్తుంటాడు. పంట వేయడం, సాగు చేయడం, పంట వస్తే అమ్ముకోవడం, నష్టం వస్తే బాధపడడం ఇవే ఇంతకు మించి ఏదీ ఉండదు. కానీ అప్పుడప్పుడూ రైతులకు కూడా అదృష్టం వరిస్తుంది. ఓ రైతుకు తన వ్యవసాయ భూమిలో వజ్రం దొరికింది. రైతు పంట పండింది.
తెలుగు రాష్ట్రాల్లో రైతు సంక్షేమం కోసం ఎన్నో నిధులు విడుదల చేస్తున్నామని.. రైతులకుఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా.. ఎక్కడో అక్కడ రైతులు ఆర్థిక కష్టాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే.
రైతులు.. వారికి జరిగిన అన్యాయానికి వివిధ తీరుల్లో నిరసన ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా నోట్ల కట్టలను రోడ్లపై చల్లి తన తన నిరసన తెలిపాడు.
ఒక మామిడికాయ ఉచితంగా ఇవ్వమంటేనే ఏ షాపు వాడు ఇవ్వడు. అలాంటిది ట్రాక్టర్ లోడ్ మామిడికాయలను ఒక రైతు ఉచితంగా పంచి పెట్టారు. అలా అని అతనేమీ అంబానీ రేంజ్ ఆస్తిపరుడు కాదు. స్వార్థపూరిత సమాజం చేతిలో నలిగిపోతున్న ఒక పేద రైతు.
దీంతో మనస్తాపానికి గురైన అతడు పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఎంత బతిమాలినా అతడు కిందకు దిగిరాలేదు.
ఈ కాలంలో ప్రతి చిన్న విషయానికి లంచం డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో లంచం క్యాన్సర్ లో ప్రబలిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చిన్న పనికి లంచం ఇస్తేనే పని జరుగుతుందన్న పరిస్థితి ఏర్పడింది. ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం తీసుకుంటున్నవారిపై ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.
ఈ మధ్యకాలంలో గుండెపోటుతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. అయితే తాజాగా ఓ రైతు పొలంలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అతడి మృతితో భార్య, పిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానకు దెబ్బతింటే ఓ రైతన్న తల్లడిల్లిపోయాడు. తన బాధ, ఆవేదనను పాట రూపంలో వ్యక్తం చేశాడు. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.