మణిపూర్ లో హింసకు ఆజ్యం పోసింది.. కుకీ మహిళలపై అత్యాచారం జరగడానికి కారణం ఎవరో సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు వెల్లడించారు. వాళ్ళని అలా అమ్మాయిలపై దాడి చేసేలా ప్రేరేపించిన వాళ్ళు వేరే ఉన్నారని అన్నారు.
తన పాటలతో ఉర్రూతలూగించే సింగర్ మంగ్లీకి గాయాలు అయ్యాయంటూ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై గాయని మంగ్లీ స్పందించారు.
సోషల్ మీడియాలో నిమిష నిముషానికి మారుతున్న అప్ డేట్స్తో పుట్టగొడుగుల్లా వార్తలతో పాటు రూమర్లు పుట్టుకొస్తున్నాయి. సామాన్యుల విషయంలో అది అంత ప్రభావం చేయకపోవచ్చును కానీ.. సెలబ్రిటీల విషయంలో అది పెద్ద విషయమే. డబ్బు కోసం, పేరు కోసం వాస్తవాలు తెలుసుకోకుండా సెలబ్రిటీలపై ఫేక్ న్యూసులు సృష్టిస్తున్నారు. నటుడు సుధాకర్ చనిపోయాడంటూ..
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఆయన కన్నుమూశారని రకరకాలు రూమర్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
ఏ టెక్నాలజీ అయినా మనిషి జీవన విధానాన్ని సులభతరం చేయాలనే తయారు చేస్తారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ చాట్ బాట్ చాట్ జీపీటీని కూడా అలాగే తయారు చేశారు. కానీ, కొందరు మాత్రం అలాంటి టెక్నాలజీని తప్పుడు దారుల్లో వాడుతున్నారు. అలా వాడిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల గురించి వచ్చినన్ని తప్పుడు వార్తలు ఇక ఎవరి గురించి రావు. సెలబ్రిటీలు అయినందుకు వారితో పాటు.. వారి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లల మీద కూడా తప్పుడు వార్తలు వస్తుంటాయి. ఐశ్వర్యరాయ్ కుమార్తె మీద కూడా ఇలాంటి తప్పుడు వార్తలు వచ్చాయి. ఆమె ఏం చేసింది అంటే..
సెలబ్రిటీలకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. వీటిల్లో చాలా వరకు తప్పుడు వార్తలే ఉంటాయి. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుకు సంబంధించి ఇలాంటి పేక్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఏ వార్త నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలు మొదలు.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత విషయాల వరకు.. సోషల్ మీడియాలో బోలేడు వార్తలు ప్రచారం అవుతుంటాయి. వీటిల్లో తప్పుడు వార్తలే ఎక్కువగా ఉంటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి ఫేక్ జీవో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సదరు ఫేక్ జీవోలో.. ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ […]
మన దగ్గర సెలబ్రిటీల మీద వచ్చినన్ని పుకార్లు మరి ఎవరి మీద రావు. సోషల్ మీడియా వినియోగం లేక ముందు అయితే ఇలాంటి పుకార్లు ఎక్కువ మందికి తెలిసేవి కావు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఏ వార్త అయినా సరే నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇలా ప్రచారం అయ్యే సమాచారం నిజమయింది అయితే ఏం కాదు. కానీ తప్పుడు సమాచారం అయితే.. దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందో అనుభవించే వారికే తెలుస్తుంది. […]
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నకీలీ వార్తల వ్యాప్తిని అడుకునేందుకు ఎప్పటికప్పుడు కేంద్రం చర్య తీసుకుంటుంది. నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానెళ్లపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని ఛానెళ్లను కేంద్రం ప్రభుత్వం నిషేధించింది. తాజాగా మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. 202122 కాలంలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్ ఛానెళ్ల పై కేంద్రం నిషేధించింది. వీటితో పాటు 19 […]