ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు డబ్బులను ఈజీగా ఎలా సంపాదించాలనే మార్గాలను వెతుకుతున్నారు. అచ్చం ఇలాగే ప్లాన్ వేసిన కొందరు కేటుగాళ్లు.. జ్యోతిష్యం చెబుతామంటూ అమాయక ప్రజలను మోసం చేసి చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. అసలేం జరిగిందంటే?