ప్రస్తుతం అమెరికా వేదికగా మేజర్ క్రికెట్ లీగ్ జరుగుతుంది. ఈ మ్యాచులో భాగంగా కెప్టెన్ డుప్లెసిస్ పట్టిన ఒక క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది.
మహేంద్ర సింగ్ ధోనీని ఇష్టపడని వారు బహుశా ఎవరూ ఉండరేమో. ఇంతలా.. అభిమానం సంపాదించుకున్న ధోనికి ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ భక్తుడైపోయాడు. ఏకంగా ధోని ఫామ్ హౌస్ లో పని చేస్తానని చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీ జట్టు తలరాత మారలేదు. ఆ జట్టు మరోమారు కప్ గెలవకుండానే ఐపీఎల్లో తమ ప్రయాణాన్ని ముగించింది. బెంగళూరు వైఫల్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే స్వయంగా ఆ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ తమ జట్టు కప్ గెలవదని ముందే చెప్పాడు. కానీ దీన్ని ఎవరూ నమ్మలేదు.
ప్రస్తుత తరం క్రికెట్ లో అగ్రెస్సివ్ గా ఎవరుంటారు అంటే వెంటనే కింగ్ విరాట్ కోహ్లీ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. కోహ్లీకి ప్రత్యర్థిగా ఉండడం చాలా కష్టం తో కూడుకున్నది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ డుప్లెసిస్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ హవా నడుస్తుంది. ఫార్మాట్ ఏదైనా.. లీగ్ ఏదైనా అదరగొట్టేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఇంటిని నిర్మించుకున్న సిరాజ్.. తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లకు బ్యాటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.డుప్లెసిస్ ఐపీఎల్ లో అందరికీ తెలియడానికి ధోనీనే కారణం. అయితే తాజాగా.. డుప్లెసిస్ ధోనిని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ కు గాయమైంది. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉపయోగించి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు. అదే టైంలో అతడి గాయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. మైదానంలో లోపలే కాదు బయట కూడా వీళ్లు బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటి వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది.