జొమాటో డెలివరీ బాయ్ తను చేసే ప్రతి డెలివరీ ప్యాక్ లపై ఫైవ్ స్టార్ చాక్లెట్లను అతికించి కస్టమర్లకు పంచాడు. సొంత డబ్బులతో చాక్లెట్లను కొని కస్టమర్లను సర్ ప్రైజ్ చేశాడు. దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫేస్ బుక్ ప్రేమలు, ఇన్ స్టాగ్రాం పరిచయాలు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇదే విధంగా ఓ యువతి న్యూడ్ వీడియో కాల్ చేసి చిక్కుల్లో పడింది.
ఫేస్ బుక్ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి యూజర్ ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని వాడుతున్నారు. అయితే మీరు ఫేస్ బుక్ లో షేర్ చేసుకునే సమాచారం సేఫ్ అని నమ్ముతున్నారా? ఈ డీటెయిల్స్ ఎవరికైనా లీక్ అయితే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా?
వాట్సాప్ అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సోషల్ మెసేజింగ్ యాప్. ఈ సంస్థ తమ యూజర్లను అలరించేందుకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తీసుకొస్తుంటుంది. ప్రతినెల ఆండ్రాయిడ్- ఓవోఎస్ యూజర్ల కోసం అప్ డేట్స్ ని రిలీజ్ చేస్తుంటుంది. వాట్సాప్ తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ ని తీసుకొచ్చింది.
అత్తిటి వేధింపులు అనగానే మనకు మహిళలే గుర్తుకు వస్తారు. అవును అనాదిగా వారు మెట్టినింట్లో వేధింపులు ఎదుర్కొన్నారు.. ఇప్పటికి ఎదుర్కొంటున్నారు. అయితే అత్తింటి వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో మగవారు కూడా ఉంటారు. కానీ చాలా వరకు బయటపడరు. అవమానంగా భావిస్తారు. వాటిని భరించలేక ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్య, అత్తింటి వారి చేతిలో ఎంత దారుణంగా మోసపోయాడో చెప్పుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..
మెటా సంస్థ- ఫెస్ బుక్ గురించి దాదాపుగా ప్రపంచంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఈ సంస్థకు చెందినవే. ఈ మెటా సంస్థ సీఈవో మార్క జుకర్ బర్గ్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాఫ్ట్ వేర్ జాబ్ అంటే భయ పడే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. లేఆఫ్స్ పర్వం ఇంకా ఆగినట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇళ్లకు పంపాయి. మెటా సంస్థ కూడా గతేడాది 11 వేల మందిని ఫైర్ చేసింది. ఇప్పుడు రెండో దఫా లేఆఫ్స్ కి కూడా మెటా సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గుండెపోటు.. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తోన్న సమస్య. ఐదేళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల పైబడిన వారు అనే తేడా లేకుండా గుండె పోటు బాధితులు పెరుగుతున్నారు. అప్పటి వరకు బాగా ఉన్న వాళ్లు.. గుండెపోటు కారణంగా ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. ఈ క్రమంలో ఓ వైద్యుడి సలహా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఆ వివరాలు..
మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సేవలను ఉచితంగా అందించిన మెటా.. ఇక నుంచి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించి ఆ సేవల కోసం నెలవారీ ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ విషయాన్ని మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ప్రకటించారు. ఆ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే?
ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యి స్నేహించుకుని, ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. అయితే ఇదే ఫేస్ బుక్ ని ఉపయోగించుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్ బుక్ అనే కాదు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్ లని వాడుకుని అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. ఒక మహిళను ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.