కొందరు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ స్టేటస్ను అడ్డం పెట్టుకుని.. పలు నేరాలకు పాల్పడతారు. మరీ ముఖ్యంగా మహిళలపై లైంగిక నేరాలకు ఒడిగడతారు. వీరి అండ చూసుకుని.. వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే విధమైన నేరాలకు పాల్పడుతుంటారు. రాజకీయ నాయకులు తమ పలుకుబడిని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని మహిళలను వేధిస్తుంటారు. తమ కోరికలను తీర్చాలని అవతలివారిని బెదిరిస్తుంటారు. కొన్ని చోట్ల మహిళలు ఈ వేధింపులకు భయపడి.. రాజకీయ నాయకులకు లొంగిపోతున్నారు. మరికొన్ని చోట్ల.. మహిళలు తిరగబడి వీరి […]
రాజకీయ రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రజల కోసం నిరంతరం నడిచిన పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీరామ రెడ్డి(75) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. CPM తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేవారు. అందుకే రెండు పర్యాయాలు ప్రజలు సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిపించారు. బాగేపల్లిలోని తన నివాసం ఉంటున్న శ్రీరామరెడ్డి ఇటీవల మోకాలకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. తన నివాసంలో విశ్రాంతి […]
ప్రస్తుత సమాజం తీరు మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి అతిగా ఫీలవ్వడం.. మన గురించి మనం ఆలోచించుకోవడం వదిలేసి.. పక్కవారు మన గురించి ఏమనుకుంటున్నారో అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం చేస్తున్నాం. ఈ క్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయినా తట్టుకోలేకపోతున్నాం. జీవితం అంటేనే ఎన్నో సవాళ్ల పర్వం. అలాంటిది చిన్న చిన్న సమస్యలకే బెంబెలెత్తిపోయి జీవితాలను అంతం చేసుకుంటున్నాం. ప్రస్తుతం సమాజంలో ఈ ఆత్మహత్యల పరంపర పెరిగిపోతుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా […]
నాయకులు, వారి కుటుంబ సభ్యులు అంటే.. జనాల దగ్గర నుంచి దోచుకోవడం.. తరతరాలు కూర్చుని తిన్న కరగని విధంగా దాచుకోవడం అనే అభిప్రాయం సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే అందరూ ఇలానే ఉండరు. సమాజం గురించి ఆలోచించి.. తమ వంతు సాయం చేసేవారు కూడా ఉంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే.. బొగ్గారపు రుక్మిణమ్మ. ఈమె పాత ఖమ్మం జిల్లాలోని సుజాత నగర్ నియోగజకవర్గానికి చెందిన మొదటి శాసనసభ సభ్యుడు బొగ్గారపు సీతారామయ్య భార్య. ఈ క్రమంలో […]
రాష్ట్రంలో గత కొంత కాలంగా డ్రగ్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఈ మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరించినా పబ్ల నిర్వాహకులు వినడం లేదు. నాలుగు రోజుల క్తిరం డ్రగ్స్కు బానిసై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. అయినా మార్పు రావడం లేదు. ఇది కూడా చదవండి: బంజారాహిల్స్లో భారీ రేవ్ పార్టీ.. పోలీస్ అదుపులో బిగ్ బాస్ విజేత? […]
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేర్వురు రంగాలకు చెందని ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో ప్రముఖుడు కన్నుమూశారు. ఆ వివరాలు.. సోషలిస్టు నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన పరిపాటి జనార్ధన్ రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. అతనికి 87 సంవత్సరాలు. జనార్ధన్ రెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పి.జనార్ధన్ రెడ్డి కరీంనగర్ జిల్లా వీణవంక […]
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద చర్యలతో గడగడలాడిస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్. ఈ సంస్థ తమ సానుభూతి పరులతో అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది. అయితే ఈ సానుభూతి పరుల కోసం నిత్యం దేశంలో ముమ్మర వేట కొనసాగుతుంది. దేశంలో ఏ మూలన ఉగ్రచర్యలు జరిగినా దానికి ప్రధాన కారణం అంతర్గతంగా ఐసిస్ సానుభుతి పరుల హస్తం ఉండటమే. ఇప్పటి వరకు ఎంతో మంది ఐసిస్ సానుభూతి పరులను ఎన్ ఐ ఏ అధికారులు అరెస్టులు చేశారు. తాజాగా […]
ఎన్నికల కమీషన్ ఎంత చైతన్య పరుస్తున్న మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం!. ఆపై సామాజికంగా విభజించి ఓట్లను కొనేయడమే అన్న చందంగా మారాయి. కఠినమైన చట్టాలు వున్నా శిక్ష పడట్లేదు అనేది సగటు ఓటరు ఆవేదన. ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు – 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే […]