ఇతనికి నాలుగు ఏళ్ల కిందట ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే, పెళ్లై ఇన్ని రోజులు గడుస్తున్నా.. పిల్లలు కలగలేదని ఈ యువకుడు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎన్నటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అధికారులు అంటున్నారు.
ములుగు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు గత కొన్నేళ్లుగా యువతిని వేధింపులకు గురి చేశాడు. అతడి టార్చర్ ను భరించలేని ఆ యువతి గురువారం అర్థరాత్రి అతనిని కత్తితో పొడిచి చంపింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
దేశంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా రెండు తెలుగు రాష్ట్రాలలో వందల మందిని బలి తీసుకుంది. ఇలాంటి సందర్భంలో కూడా అసలు కరోనా అంటే ఏమిటో తెలియని వారు ఉంటారా? తమకి కరోనా సోకినా అసలు ఉందని, అది ప్రాణాంతకం అని కూడా వారికి తెలియదంటే నమ్ముతారా? చైనా వైరస్ కి చిక్కకుండా విజయగర్వంతో నవ్వులు చిందిస్తున్న ఆ స్వచ్ఛమైన మనుషులే […]