ఈపీఎఫ్ డిపాజిట్లకు చెల్లించే వడ్డీరేటుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీరేటు పెంపు ప్రతిపాదనను ఆమోదించడంతో కోట్లాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ (ఈపీఎఫ్ఓ) శుభవార్త తెలిపింది. అధిక పింఛన్ కోసం దరఖాస్తు గడువును జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అవకాశాన్ని గతంలో మిస్ చేసుకున్న వారు ఉంటే.. వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఇంటర్ పాసయ్యారా? ప్రభుత్వం ఉద్యోమీ మీ లక్ష్యమా..? అయితే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కేవలం ఇంటర్ అర్హత. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.
ఇంటర్ అయ్యిందా? మీకు టైపింగ్ మాస్టరా? ఐతే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. టైపింగ్ రాకపోయినా నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు ఈ జాబ్ వరిస్తుంది. మీ శ్రమకు అదృష్టం తోడైతే నెలకు 25 వేల నుంచి 81 వేలు జీతం సంపాదించుకోగలుగుతారు.
మీరు నిరుద్యోగులా..? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? ఐతే మీకో శుభవార్త. 2,674 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
మీరు పీఎఫ్ ఖాతాదారులా..! మీకు మీ ఖాతాకు సంబంధించి ఏ వివరాలు తెలియవా..! అయినా పర్లేదు.. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. అయితే ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఏ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి..? వంటి మరిన్ని వివరాలకోసం కింద చదివేద్దాం..
రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ కావాలనుకునేవారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అధిక పెన్షన్ కి దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచడమే కాకుండా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియను అద్నుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.