అవినీతికి పాల్పడే వ్యక్తుల బండారాన్ని బయటపెట్టేందుకు దేశంలో స్వతంత్య్ర దర్యాప్తు సంస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా(ఈడీ) పనిచేస్తున్నాయి. అయితే ఇవి కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు కోర్టు మెట్టెక్కాయి. అయితే.. చివరకు..
ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. సామాన్య మహిళలకే కాదు ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా వచ్చిపడుతున్నాయి. అసభ్యకరమైన వీడియోలు, ఫోటో మార్ఫింగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. పదిన్నర గంటలకు పైగా ఈడీ అధికారులు కవితను విచారించారు. మరోసారి ఈడీ విచారణకు హాజరుకావాలని కవితకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత కవిత నేడు రెండోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆఖరు నిమిషంలో ఆమె విచారణకు రాలేనని ఈడీకి సమాచారం ఇచ్చింది. కారణం ఏంటంటే...
ఢిల్లీ లిక్కర్ స్కామ్కేసు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. నేడు కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కానుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. అది కూడా నంబర్ 11 గురించి.. ఏంటి అంటే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు విచారణలో వేగం పెంచారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులు జారీ చేశారు. మార్చి 9న విచారణకు హాజరు కావాలంటూ కోరారు. కానీ, గురువారం విచారణకు హాజరవ్వడం కుదరదని కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు.
దేశంలోనే అతి పెద్ద ఆభరణాల సంస్థగా నిలిచిన జోయ్ అలుక్కాస్కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. వరుసగా ఐదు రోజుల పాటు జోయ్ అలుక్కాస్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. భారీ మొత్తంలో ఆస్తులు జప్తు చేశారు. ఆ వివరాలు..
దేశంలోనే రెండవ అతిపెద్ద ఆభరణాల సంస్థ అయిన జోయ్ అలుక్కాస్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 300 కోట్ల నిధులను విదేశాలకు మళ్లించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
బాగా చదివి జీఎస్టీ ఆఫీసర్గా ఉద్యోగం సాధించింది. తర్వాత టీవీల్లో అవకాశం రావడంతో ఉద్యోగం మానేసి అక్కడకు వెళ్లింది. నేడు 263 కోట్ల స్కాంలో కీలక పాత్రధారిగా మిగిలింది క్రితి వర్మ.. ఇంతకు ఆమె ఏం చేసింది అంటే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ షాకిచ్చింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో భాగంగా ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేసింది. అయితే గతంలో రకుల్ ను విచారించిన ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో రకుల్ విచారణ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు రకుల్ ప్రీత్ సింగ్ […]