మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ సహద్దుల్లోని బీజాపూర్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు సమాచారం. బుధవారం ఉదయం బీజాపూర్ అడవుల్లో సీఆర్పీఎఫ్ దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. వీరిలో హిడ్మా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ను పోలీసులు కానీ, మావోయిస్టు కేంద్ర కమిటీ ధ్రువీకరించలేదు. హిడ్మాపై రూ. 45 […]
రాజకీయాలు కత్తిమీద సాము లాంటివి. ఓ వైపు ప్రత్యర్థులను ఎదుర్కొవాలి.. మరో వైపు కిందికి లాగాలని చూస్తున్న సొంత పార్టీ శత్రువులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇది ప్రతీ రాజకీయా నాయకుడి జీవితంలో ఉండే సవాలే. ఎదుగుతున్న నాయకుడిని ఎదగకుండా అడ్డుకోవాలని చూడటం రాజకీయాలలో సర్వ సాధారణమైన విషయం. ఈ క్రమంలోనే అలాంటి ఎదుగుతున్న నాయకుడిని ఎన్ కౌంటర్ చేయాలని చూశారన్న వార్త ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ […]
మహారాష్ట్ర- మవోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో జరిగిన ఎన్ కౌంటర్ లో భారీ స్థాయిలో నక్సల్స్ చనిపోయినట్లు తెలుస్తోంది. గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మరణించారని సమాచారం. గడ్టిరోలి జిల్లాలోని గారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డింటొల అడవి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే గడ్చిరోలి జిల్లాకు చెందిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్ కు […]
ఇటీవల మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మరణించటంతో మావోయిస్ట్ పార్టీ తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉంది. ఇక ఈ క్రమంలోనే మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. తాజాగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే బీజాపూర్ జిల్లా తర్లగూడ ఈటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్ కౌంటర్ లో ఘటన స్థలంలో […]
గడ్చిరోలి రూరల్- మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ తో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. పోటేగావ్, రాజోలీ మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఆ గాలింపు చర్యల్లో ఓ గ్రామానికి సమీపంలో మావోయిస్ట్ల స్థావరాన్ని కనుగొన్నారు. […]