డబ్బావాలా అనగానే అందరికీ తొలుత గుర్తొచ్చేది ముంబైనే. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కల్చర్ మెళ్లిగా ఊపందుకుంటోంది. మిగిలిన వివరాలు తెలుసుకుందాం..
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. రాష్ట్రాలన్ని అప్పుల పాలు చేసిందని.. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు చేస్తుంటే.. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి గడప గడపకు తెలియజేస్తూ వస్తుంది అధికార పక్షం.. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది.
ఆఫీసుకు రాకుండా ఇంట్లో హాయిగా నిద్రపోండని ఓ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అసలు ఏంటా కంపెనీ, ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చిందో తెలుసుకుందాం..
ఆర్థిక మాంధ్యం, లాభాల క్షీణత, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వ్యాపార భయలు.. కారణం ఏదైతేనేని రోడ్డున పడుతున్నారు ఉద్యోగులు. ఈ క్రమంలోనే ఓ కంపెనీ 11 వేల మందిని తీసేసి నాలుగు నెలలు గడవకముందే.. మరో 10 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ కావాలనుకునేవారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అధిక పెన్షన్ కి దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచడమే కాకుండా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియను అద్నుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక, ప్రాణ నష్టాన్ని కలిగించింది. దీనిక ప్రభావం వల్ల ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం ఉద్యోగస్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగస్తులను తొలగించేస్తున్నాయి.
ఉద్యోగులు సెలవులు పెట్టడం ఏ సంస్థలోనైనా కామనే. వ్యక్తిగత ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పెళ్లిళ్లు, టూర్లు.. ఇలా అవసరాన్ని బట్టి లీవ్స్ తీసుకోవడం సర్వసాధారణమే. కానీ యూఎస్, యూకేల్లో ఎంప్లాయీస్ లీవ్స్ తీసుకునేందుకు చెబుతున్న కారణాలు వింటే ఒకింత ఆశ్చర్యానికి గురవ్వక తప్పదు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా లేఆఫ్స్ మాటే వినిపిస్తుంది. దిగ్గజ కంపెనీలు చాలా వరకూ లేఆఫ్ మంత్రాన్నే జపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను కలవరపెడుతోంది. దీంతో పలు దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం ఉద్యోగాలను తినేస్తుంది. పలు దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి వాల్ట్ డిస్నీ కంపెనీ చేరిపోయింది. 7 వేల […]
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను వేల సంఖ్యల్లో తొలగించే పనిలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా లాంటి దిగ్గజ సంస్థల్లో వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదేబాటలో వీడియో టెక్నాలజీ సంస్థ జూమ్ చేరింది. తమ సంస్థ నుంచి 1300 మంది ఎంప్లాయిస్ ని […]
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ ప్రైవేటు కొలువులకు ఉండదనేది నిజం. జాబ్ సేఫ్టీతో పాటు పదవీ విరమణ తర్వాత పెన్షన్ లాంటి సదుపాయం కూడా ఉంటుంది కాబట్టే సర్కారీ నౌకరీలకు అంత డిమాండ్. ఐటీ లాంటి ఒకట్రెండు రంగాలను మినహాయిస్తే ప్రైవేటు సెక్టార్లో ఎక్కువ జీతం ఇచ్చేవి తక్కువే. అదే టైమ్లో పెన్షన్ లాంటి సదుపాయాలు కూడా ప్రైవేటు ఉద్యోగులకు పెద్దగా ఉండేవి కావు. అలాంటిది ప్రైవేటు రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పిస్తోంది […]