తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా మార్చామని.. ఇక్కడ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయట పడుతూనే ఉంది.
రోజురోజుకు ఆడవారిపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభంశుభం తెలియని పసి పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. మానవ రూపంలో ఉన్న ఓ కామపిశాచి ఎలాంటి దారుణానికి పాల్పడ్డాడో తెలుసుకుందాం..
దేశ వ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారత దేశమే కాకుండా దక్షిణ భారతం కూడా అతలాకుతమౌతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమయమౌతున్నాయి. ముసురు పట్టిన మేఘాలు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి.
అమ్మను మించిన దైవం లేదంటారు. భర్త, పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది తల్లి. ముఖ్యంగా ఆడ పిల్లలకు అన్ని తానై చూస్తుంది. వారి మీద ఈగ కూడా వాలనివ్వదు. పరాయి కళ్లు పడితేనే ఓర్వలేకపోతుంది తల్లి.
ఈ మద్య ప్రమాదాలు ఏ రూపంలో వచ్చిపడుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్తితి నెలకొంది. అప్పటి వరకు మనతోపాటే ఉండేవారు.. హఠాత్తుగా ప్రమాదాలకు గురై చనిపోవడం.. తీవ్రంగా గాయాలపాలు కావడం చూస్తున్నాం.
ఒక మామిడికాయ ఉచితంగా ఇవ్వమంటేనే ఏ షాపు వాడు ఇవ్వడు. అలాంటిది ట్రాక్టర్ లోడ్ మామిడికాయలను ఒక రైతు ఉచితంగా పంచి పెట్టారు. అలా అని అతనేమీ అంబానీ రేంజ్ ఆస్తిపరుడు కాదు. స్వార్థపూరిత సమాజం చేతిలో నలిగిపోతున్న ఒక పేద రైతు.
ఈ మధ్యకాలంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే మీ బరువు తగ్గిస్తామంటూ వెయిట్ లాస్ సంస్థలు మార్కెట్ లోకి చాలానే వచ్చాయి. అయితే వీటిపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి.
అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ప్రేమించాలంటూ వెంటపడటం, వేధించడంతో పాటు ప్రేమను ఒప్పుకోకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు కొంత మంది ఆకతాయిలు. ఒప్పుకోకపోతే ఎంతటికైనా తెగిస్తున్నారు. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతికి నరకం చూపించాడో యువకుడు.
ఇటీవల ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ఏదో ఒక అక్రమం బయట పడుతుంది. తెలంగాణలో పేపర్ లీకేజ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అలానే పదో తరగతి ఓపెన్స్కూల్ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ఏదో విధంగా ఓపెన్ స్కూల్ పరీక్షల్లో పాస్ కావాలని కొందరు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఇటీవలే అరకు లోయలో తెలుగు పరీక్ష జరిగిన సమయంలో హాల్ టికెట్లలో ఫొటోలు వున్న అభ్యర్థులు కాకుండా వేరే వారు పరీక్ష రాస్తుండడాన్ని గుర్తించారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్కూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకుల ప్రాణాలు బుగ్గిపాలవుతున్నాయి. అలానే మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరక ప్రాయంగా గడపుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలోని ఓ టైల్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి.