ఇటలీకి చెంది వెలోరెటి కొత్తగా ఐవీ, ఏస్ పేర్లతో రెండు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి తెస్తోంది. పూర్తిగా వింటేజ్ లుక్తో రూపొందించిన ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇట్టే ఆకర్షించేలా ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి కాబట్టి పెట్రోల్ బండ్లు కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. అందుకే క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇండియాలో పెరుగుతోంది. అదే సమయంలో వాటి ధర క్రమంగా తగ్గుతోంది. ఇటలీకి చెంది వెలోరెటి ఐవీ, ఏస్ల మోడళ్లను ఒకే టెక్నాలజీతో తెస్తోంది. కేవలం […]