తక్కువ ఖర్చుతో లాంగ్ జర్నీ వెళ్లాలనుకునేవారికి ఎలక్ట్రిక్ కార్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రూ. 250తో చిన్న ఫ్యామిలీ 500 కి.మీ. ప్రయాణం చేయవచ్చు. రూ. 500తో 1000 కి.మీ. ప్రయాణం చేయవచ్చు.
కారులో వెళ్తున్నప్పుడు కారు టైరు పేలితే జరిగే ప్రమాదాన్ని అంచనా వేయలేము. అయితే ప్రమాదం లేకుండా ఏ వస్తువుతోనూ సావాసం చేయడం కుదరదు. గ్యాస్ సిలిండర్, రైస్ కుక్కర్, వాహనాలు, సెల్ ఫోన్లు ఇలా ప్రతీది వాడడం అంటే చావుతో సావాసం చేసినట్టే. అయితే టైరు పాడైనా గానీ, పేలినా గానీ ప్రమాదం జరక్కుండా ఉండేలా ఒక సరికొత్త కారును రూపొందించిందో కంపెనీ.
ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ ఎలక్ట్రిక్ కార్లు, బైకుల వైపే మొగ్గు చూపుతున్నాయి. అలా చేయడం వల్ల పర్యావరణం బాగుండటమే కాకుండా.. వారి జేబుకి కూడా చిల్లు పడకుండా ఉంటుంది. ఇప్పటికే అన్ని ప్రముఖ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడం ప్రారంభించాయి. తాజాగా ఫోక్స్ వేగన్ తమ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసింది.
ఎలక్ట్రిక్ కార్లకు ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రారంభించాయి. చాలా కంపెనీల మోడల్స్ రోడ్లపై సవారీ చేస్తున్నాయి. భారత్ లో ఆ జాబితాలో ఎంజీ మోడల్ కారు కూడా చేరనుంది. ఎంజీ నుంచి కామెట్ ఈవీ మోడల్ రిలీజ్ కానుంది.
కార్ల తయారీ కంపెనీల్లో టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశీ వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు టాప్ క్లాస్ కార్లను అందిస్తోందీ సంస్థ. భారత ఆటోమొబైల్ మార్కెట్ లో ఉన్న విపరీతమైన పోటీని తట్టుకోలేక కొన్నాళ్లు వెనుకపడిన టాటా మోటార్స్.. తిరిగి అంతే వేగంగా పుంజుకుని విక్రయాల్లో దూసుకెళ్తోంది. ప్రయాణికుల సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కార్లను రూపొందించడం టాటా ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో సంస్థ తయారు […]
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. పర్యావరణహితం కోసం, కార్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు సైతం ఈవీ వెహికిల్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక డిస్కౌంట్స్, ప్రోత్సాహకాలు ఉన్నాయి. ట్యాక్స్ నుంచి మినహాయింపు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. కంపెనీలకు సైతం అన్ని ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యాతను ఇస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్ తో మార్కెట్ లో ఎలక్ట్రికల్ వాహనాల కంపెనీలు, […]
ప్రస్తుతం ఈవీ లవర్స్ ఎక్కువైపోయారు. పర్యావరణం గురించి ఆలోచించి.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధర చూస్తే చుక్కలు కనబడుతున్నాయి. ద్విచక్ర వాహనాలు కొనాలంటేనే లక్ష దాటి పోతుంది. లక్ష పెట్టి కొన్నా కూడా గట్టిగా 60 కిలోమీటర్లు ప్రయాణించలేము. ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు వెళ్ళగలం. అది కూడా ఎకో మోడ్ లోనే. ఇక కార్లు కొనాలంటే 15 నుంచి 20 లక్షలు పెట్టాలి. అయితే అన్ని లక్షలు […]
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి కనపరుస్తున్నారు. పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ద్రుష్టి సారించడంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగ జోరందుకుంది. ఈ క్రమంలో బెంగళూరు బేస్డ్ ఆటోమోటివ్ స్టార్టప్ కంపెనీ ‘ప్రవైగ్’ తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ SUV అయిన ‘డిఫై’ని లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జ్తో 500 కి. మీ. కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. […]
దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, బైకులు రుయ్.. రుయ్ మంటూ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత చవకైన కారు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ పీఎంవీ ఈ కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ కారు ధర రూ.4.79 లక్షల నుంచి ప్రారంభం కానుండగా, తొలి 10 వేల మంది వినియోగదారులకు మాత్రమే ఈ ధర వర్తించనుంది. ఈ […]
ఎలక్ట్రిక్ వాహన ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చేసింది. దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్(టాటా టియాగో ఈవీ) ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే.. మొదటి 10,000 యూనిట్లకు మాత్రమే ఈ ధరలు చెల్లుబాటు అవుతాయని టాటా సంస్థ ప్రకటించింది. వచ్చే నెల 10 నుంచి బుకింగ్ ప్రారంభం కానున్నాయి. భారతీయ మార్కెట్లో బడ్జెట్ […]