ఈ మధ్యకాలంలో ఏదో ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ ప్రమాదల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీలో ఓ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకే మార్కెట్ లో పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా సరికొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు స్కూటీ మోడల్స్ వచ్చాయి. ఆ తర్వాత బైక్ మోడల్ లో కూడా ఈవీ బైక్స్ వచ్చాయి. ఇప్పుడు సరికొత్తగా గేర్లతో కూడిన ఈవీ బైకులు రాబోతున్నాయి.
తక్కువ ఖర్చు, సబ్సిడీలు, పర్వావరణ పరిరక్షణ ఇలా కారణం ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. డిమాండ్ కి తగ్గట్లు చాలా కంపెనీలు ఈవీ వాహనాలను తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పటివరకు స్కూటీ మోడల్ లో ఈవీ ద్విచక్రవాహనాలు వచ్చాయి. ఇప్పుడు బైక్ తరహాలో స్పోర్ట్స్ లుక్స్ లో ఓ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చింది.
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోతున్నారు. పర్యావరణహితం కోసం ప్రభుత్వాలు కూడా ఈ వాహనాలకు సబ్సిడీలు ఇస్తున్నారు. ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అంటే మినిమం రూ.1.30 లక్షలు అయినా ఉండాలి. రూ.లక్షలోపు స్కూటర్ దొరకడం అంటే గగనమనే చెప్పాలి.
ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ, వాడకం కూడా బాగా పెరుగుతోంది. పర్యావరణానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు ఇస్తూ ఈవీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈవీ వాహనాల బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖర్చు గురించి నెట్టింట పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ప్రజల్లో ఎలక్ట్రికల్ వాహనాలపై మక్కువ పెరుగుతోంది. పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా.. ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా అధికంగా వస్తుండటంతో చాలా మంది ఇ-వాహనాలకు మళ్లుతున్నారు. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతున్నాయి.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుంతుండడంతో జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల కంపెనీలు ఒకటికి మించి మరొకటి కొత్త మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమకి కంపెనీ దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ‘క్రూయిజర్ ను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు కోమకి రేంజర్. ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు […]
దేశంలో ఎలక్ట్రిక్ బైకుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సాధారణ బైకుల మెయింటనెన్స్ భారంగా భావిస్తున్న ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారిస్తున్నారు. దీంతో మోటార్ వాహనాల కంపెనీలు ఒకదానికి మించి మరొకటి ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేస్తున్నాయి. అందులోనూ ప్రజలను ఆకర్షించేందుకు.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్స్ తో కూడిన స్కూటర్లను రంగంలోకి దింపుతున్నాయి. అయితే.. ఈ బైకులు కూడా ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్నవనే చెప్పాలి. అదే.. పెట్రోల్ పోయాల్సిన పని […]
రాను.. రాను.. ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతుందండంతో సాధారణ బైకులను పోషించలేక.. జనాలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ద్రుష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో మోటార్ వాహనాల కంపెనీలు ఒకదానికి మించి మరొక ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేస్తున్నాయి. ప్రజలని ఆకర్షించేందుకు.. తక్కువ ధరల్లోనే అధునాతన ఫీచర్స్ తో కూడిన స్కూటర్లను రంగంలోకి దింపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ వాహన సంస్థ ‘కబీరా మొబిలిటీ’.. అతి తక్కువ ధరకే అదిరిపోయే స్కూటర్ ని […]
ఇంజినీరింగ్ అంటే సాఫ్ట్వేర్ మాత్రమే అన్నట్టుగా పరుగులు తీస్తున్న రోజులివి. బీటెక్ పూర్తై ఖాళీగా ఉన్నారా!.. ఏం జాబ్ చేయట్లేవా, జాబ్ సర్చింగ్ హా అంటూ రోజుకొకరు ప్రశ్నిస్తుంటారు. ఊరికి 10 పది మంది నిరుద్యోగ ఇంజినీర్లు ఉండటమే ఈ పరిస్థితికి కారణం. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివే వారు కొందరైతే, ఫీజు రీయింబర్సుమెంట్ ఉంటది, మనం కట్టాల్సిన అవసరం ఉండదు అని బీటెక్ చదివే వారు మరికొందరు. కానీ, ఈ యువకుడు అందరిలా కాదు.. […]