ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని, కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ అంచనాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) కొట్టి పడేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఈఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.