చావు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి రక రకాల హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
దేశ వ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. ఎడతెగని వానల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. అటు నగరాలు, పల్లెల్లోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి భద్రాచలంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయం. రామాయణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న దేవాలయాల్లో ఇది ఒకటి. రాముడు,సీత నడయాడిన ప్రాంతంగా కొలవబడుతోంది.
అక్క భర్త లేదా మేనమామ కొడుకైన బావకు.. బావమరిది కన్నా మరదలి దగ్గరే స్వాతంత్య్రం ఎక్కువ ఉంటుంది. అందుకే వారి మధ్య జరిగే చిన్ని చిన్న గిల్జికజ్జాలను సరదాగా తీసుకుంటారు. ఏదైనా పొట్లాట వచ్చినా సరిపోయిందీ మీ బావ, మరదళ్ల సరసాలు అంటూ పెద్దలు దెప్పుతుంటారు. కానీ ఇవి కొన్ని సార్లు శృతిమించుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే విద్యార్థుల సంక్షేమం, విద్య కోసం కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
కొందరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని చీకటి చేసుకుంటున్నారు. వాళ్లు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబం మొత్తం క్షోభ అనుభవించాల్సి వస్తుంది అనే చిన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. దేనికైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఆప్షన్ కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా ఆలోచన లేకుండా ఓ యువతి ప్రేమించిన వ్యక్తిని హత్య చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంది.
ఈ మధ్యకాలంలో లోన్ యాప్ వేధింపులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ యాప్ ల వేధింపుల కారణంగా ఎందరో బలవుతున్నారు. తాజాగా ఓ యువకుడు జీవితంగా కూడా లోన్ యాప్ వేధింపుల కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది.
అనుమానంతో భార్యాభర్తలు ఒకరిని ఒకరు కించపరచుకోవడం, దుర్భాషలాడుకోవడం, దాడి చేసుకోవడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అదే ఆలోచనలో పడిపోయి మనశ్శాంతిని పొగొట్టుకుంటున్నారు. చివరకు బిడ్డల ముందు తగాదాలు, గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి
పోలీసులు అంటే బొత్తిగా ప్రజల్లో నమ్మకం పోతోంది. ఎందుకంటే.. వారే దొంగలు, మోసగాళ్లగా మారిపోయి దందాను షురూ చేస్తున్నారు. మొన్నటికి మొన్న కర్నూలులో పోలీస్ స్టేషన్ లో రికవరీ సొమ్ము, వస్తువులు పోగా.. తాజాగా ఓ ఎస్సై వ్యవహారం బయటకు వచ్చింది.