ఇటీవల ప్రపంచంలో వరుసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత కొంత కాలంగా భారత్ లో పలు చోట్ల భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి పలు ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి.
ప్రపంచంలో మొన్నటి వరకు కరోనా భయపెడితే ఇప్పుడు భూకంపాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇటీవల వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ ఏడాది టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప కారణంగా 50 వేలకు పైగా ప్రజలు చనిపోయారు.. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
స్మార్ట్ ఫోన్ ద్వారా భూకంపం వచ్చే సూచనలను ముందుగానే గుర్తించి అలర్ట్ చేస్తుందా? అంటే గూగుల్ అవుననే సమాధానం చెబుతోంది. స్మార్ట్ ఫోన్ లో డేటాని గూగుల్ యాక్సెస్ చేసే అనుమతి ఇస్తే ఆ డేటాను తీసుకుని మీరు ఉండే పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉందో లేదో గుర్తించి వెంటనే మీ ఫోన్ కి హెచ్చరిక సందేశాలు పంపుతుంది.
ఈ మధ్య ప్రపంచంలో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రకృతి మనుషులపై పగబట్టిందా అన్న రీతిలో వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం వల్ల 50 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే.
ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప ప్రళయం మిగిల్చిన బాధ నుంచి కోలుకోక ముందే పలు దేశాల్లో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ప్రపంచాన్ని ఇప్పుడు భూకంపాలు వెంటాడుతున్నాయి.. ప్రకృతి మనిషిపై పగబట్టిందా అన్న తీరులో వరుస భూకంపాలు మనిషికి కంటిమీ కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది అతి పెద్ద భూకంప టర్కీ, సిరియాలో సంభవించింది.. ఈ భూకంప ధాటికి 50 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరిలో టర్కీ, సిరియా లో సంభవించిన భూకంప ప్రళయం తల్చుకుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ ప్రమాదంలో వందల కోట్ల ఆస్తి నష్టమే కాదు.. 50 వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ఇటీవల తరుచూ వస్తున్న భూకంపాల వల్ల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
ఈ మద్య ప్రపంచ దేశాల్లో వరుస భూకంపాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఏ క్షణంలో భూకంపం వస్తుందో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకం ప్రళయం తల్చుకుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ దారుణ ఘటనలో 50 వేల మంది చనిపోయారు.