'ఆర్ఆర్ఆర్' నిర్మాత ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు కల్యాణ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్స్ తో హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారిపోయాయి.
పవన్-సుజీత్ 'OG'మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నిర్మాత దానయ్య.. తన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' స్టైల్ నే దీనికి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ జపమే. దీంతో పాటు మరో వ్యక్తి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అదే ఈ చిత్ర నిర్మాత దానయ్య పేరు. ఆస్కార్ అందుకునే సమయంలోనే కాక, ప్రమోషన్స్, గోల్డెన్ గ్లోబ్ కోసం చేసిన ప్రమోషన్స్, అమెరికా, జపాన్లో ఆర్ఆర్ఆర్ విడుదల చేసిన సమయంలో కూడా దానయ్య ఎక్కడా కనిపించలేదు. తాజాగా దీనిపై సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు దానయ్య. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పెట్టుబడులు పెట్టారు అన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. ఇక ఈ వార్తలపై తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు నిర్మాత దానయ్య.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ గెలవడంపై తెలుగువారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆస్కార్ అవార్డుపై ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత దానయ్య స్పందిస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఆ వివరాలు..
దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయంగా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రతిష్టాత్మక పురస్కారాలను గెలుచుకుంటూ భారతీయ సినిమా సత్తా చాటుతోంది. అయితే ఏ అవార్డు వేడుకలోనూ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య కనిపించడం లేదు.
మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదున్న ఒన్ ఆఫ్ ది సీనియర్ హీరో. తాజాగా వాల్తేరు వీరయ్య తో సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్. అయితే తర్వాత ఏ సినిమాని ఒప్పుకోలేదు చిరంజీవి. దానికి ప్రధాన కారణం మెగాస్టార్ కు తగ్గ కథలు దొరక్కపోవడమే.
ఈ సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అభిమాని డైరక్టర్ గా మారి సినిమా తీస్తే ఎలివేషన్స్ ఏ తరహాలో ఉంటాయనే విషయాన్ని ఇప్పటికే వార్తేరు వీరయ్య- వీర సింహారెడ్డి సినిమాల్లో చూశాం. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ట్రెండే నడుస్తోంది. అందులో భాగంగా పవన్ కల్యాణ్– సుజీత్ కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ […]
‘ఆర్ఆర్ఆర్‘.. దర్శకధీరుడుగా పేరొందిన రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం. బాహుబలి, బాహుబలి 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో పీరియాడిక్ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ సినిమాని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే.. ఆర్ఆర్ఆర్ విడుదలై […]