డ్రగ్స్ వల్ల తాత్కలిక ఉపశమనం లభిస్తుంది. కానీ దీర్ఘకాలంలో అనేక దుష్ప్రభావాలు దారుణంగా ఉంటాయి. కొన్ని సార్లు వాటికి చికిత్స కూడా లభించదు. తాజాగా అమెరికాను ఓ డ్రగ్ వణికిస్తోంది. అదే జాంబీ డ్రగ్..
నేషనల్ డెస్క్- భారత్ లో మాదక ద్రవ్యాల సరఫరా రోజు రోజుకు పెరిగిపోతోంది. విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా దేశంలోకి డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. నిఘా వర్గాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా మాదకద్రవ్యాల చలామణి మాత్రం ఆగడం లేదు. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ప్రతిరోజు దేశంలోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్ లో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితం గుజరాత్ లో […]
బెంగళూరు-డ్యానీ.. ఈ పేరు తమిళ హీరో సూర్య సింగం సినిమా చూసిన వారికి బాగా గుర్తుంటుంది. ఆ సినిమాలో అంతర్జాతీయ డ్రగ్ ముఠా నాయకుడిగా డ్యానీ నటించాడు. అతి క్రూరమైన అండర్ వరల్డ్ డాన్ గా డ్యానీ నటన, అతని భయంకరమైన రూపం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సింగం సినిమాలో ఇంటర్నేనల్ డ్రగ్ డీలర్ గా నటించిన డ్యానీ గ్యాంగ్ లో ఓ వ్యక్తి ఇప్పుడు నిజ జీవితంలోను డ్రగ్ సరఫరా చేసి కటకటాలపాలయ్యాడు. స్వతహాగా […]
ఫ్లాష్ ఫ్లాష్: నేటి ఉదయమే జరిగిన ఘోరప్రమాదం ఇబ్బడి ముబ్బడిగా ఖైదీలు అంతా మాదకద్రవ్యాల బాధితులే … ఇండోనేషియా దేశంలోని బాంటెన్ ప్రావిన్స్ జైలులో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బాంటెన్ ప్రావిన్సు జైలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారని ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రింటి చెప్పారు. జైలులో మంటలు అంటుకోవడంతో సహాయసిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు యత్నిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ వాహనాలను […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు విచారణ హీరో దగ్గుబాటి రానా ఉదయం 10.30 గంటల సమయం లో ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరియు కెల్వీన్ కు ఉన్న సంబంధాలపై రానాను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఇప్పటికే 12 సినీ ప్రముఖు ల్లో నలుగురిని విచారణ చేశారు ఈడీ అధికారులు. నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధానంగా నిధుల అక్రమ […]
సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది. కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ […]