ప్రతి ఒక్కరు బాగా సంపాదించుకుని కూడా బెట్టుకోవాలని కోరుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి శ్రమిస్తుంటారు. అలా ఎంతో మంది కోట్లాది రూపాయలు కూడా బెట్టుకుంటారు. చాలా తక్కు మంది చేస్తుంటారు. కొందరు పేద కుటుంబాలకు కోట్లాది రూపాయలు సాయం చేస్తుంటారు.
రాముడిగా చేస్తున్నా కదా అని ప్రభాస్ కేవలం సినిమాకే పరిమితం అయిపోలేదు. తన వంతు బాధ్యతగా రాముడికి భారీ విరాళం ఇచ్చాడు. ఇంతకీ ఏంటి సంగతి?
అందరు ధనికుల్లా కాదాయన. సంపాదనలోనే కాదు దానంలో ఘనుడు. ముక్కూమొహం తెలియని పేదోడికి తన కిడ్నీని దానం చేశారు. కర్ణుడి లాంటి మనసు ఉన్న ఆ కుబేరుడు ఎవరు, ఆయన కథ ఏంటో తెలుసుకుందాం..
ఎవరికో నివాసం లేదని వారికి రూ. 2 కోట్ల విలువ చేసే ఇంటిని రాసిచ్చేశారు. అద్దె ఇళ్లలో శవాన్ని ఉంచనివ్వడం లేదని మృతదేహాల కోసం ప్రత్యేకంగా రూ. 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక భవంతిని నిర్మించారు. మధ్యతరగతి వారికి, పేదవారికి తక్కువ ధరకు జెనరిక్ మందులు ఇచ్చే ట్రస్టుకి రూ. 2 లక్షలు, విద్యార్థుల పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో పుస్తకాలు, గోశాల నిర్మాణానికి విరాళం.. ఇలా ఒకటా రెండా ఎన్నో లక్షలను, ఎన్నో సేవలను […]
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ ఆలయం ప్రత్యేకతలు, ప్రాచుర్యం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రంపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఆలయాల్లో తిరుమల కూడా ఒకటి. రోజూ లక్షల్లో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారికి హుండీ ఆదాయమే రోజుకు కోట్లలో వస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఏర్పాట్లు, నిర్వహణ విషయంలో తితిదేని భక్తులంతూ మెచ్చుకుంటూనే ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలు చేస్తూ ఉంటారు. తితిదే అందించే సేవల్లో […]
Arvind Goyal: కొంతమంది డబ్బు వెనక పరిగెడుతూ సమాజాన్ని మర్చిపోతారు. కానీ కొంతమంది మాత్రం ఎంత సంపాదించినా గానీ సమాజం కోసం పరుగులు పెడుతుంటారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలని పరితపిస్తుంటారు. ‘సమాజం నాకు ఎంతో ఇచ్చింది, తిరిగివ్వకపోతే లావైపోతాను’ అని సంపాదించిన దాంట్లో చాలా వరకూ సమాజానికే ఖర్చుపెడుతుంటారు కొంతమంది శ్రీమంతులు. అలాంటి వారిలో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కు చెందిన అరవింద్ కుమార్ గోయల్ ఒకరు. అపర కుబేరుడుగా పేరుగాంచిన ఈ పారిశ్రామికవేత్తకి ఎంత […]
ఆసియాలోనే సంపన్నుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సమాజ సేవకు ముందుకొచ్చారు. తన 60వ పుట్టిన రోజును పురస్కరించుకుని అదానీ, ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాజ సేవ కోసం రూ.60 వేల కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. గౌతమ్ అదానీ తండ్రి […]
నాయకులు, వారి కుటుంబ సభ్యులు అంటే.. జనాల దగ్గర నుంచి దోచుకోవడం.. తరతరాలు కూర్చుని తిన్న కరగని విధంగా దాచుకోవడం అనే అభిప్రాయం సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే అందరూ ఇలానే ఉండరు. సమాజం గురించి ఆలోచించి.. తమ వంతు సాయం చేసేవారు కూడా ఉంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే.. బొగ్గారపు రుక్మిణమ్మ. ఈమె పాత ఖమ్మం జిల్లాలోని సుజాత నగర్ నియోగజకవర్గానికి చెందిన మొదటి శాసనసభ సభ్యుడు బొగ్గారపు సీతారామయ్య భార్య. ఈ క్రమంలో […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిసినిమాలతో సంబంధం లేకుండా.. ఆయనకు అభిమానులు ఉన్నారు. ఓ వైపు హీరోగా రాణిస్తున్న.. మరో వైపు రాజకీయాల్లో ప్రవేశించారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన నిలుస్తారు. అవసరమైతే.. ఆర్థిక సాయం చేయడానికి కూడా వెనకాడారు. తాజాగా మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కౌలు రైతులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. ఆ వివరాలు.. […]
హైదరాబాద్: అహ్మద్ నగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్ ఆధ్వర్యంలో హైడ్రాలిక్ రోలర్ను విరాళంగా అందిచారు. సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యకలాపాలలో భాగంగా మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సిఎఫ్)కు హైడ్రాలిక్ రోలర్ను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంక్ రీజియన్ -2 డీజీఎం భాస్కర్ చక్రవర్తి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఎస్సిఎఫ్తో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని ” అన్నారు. “స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ […]