మోసం ఎప్పుడూ నమ్మకం మాటునే జరుగుతూ ఉంటుంది. జల్సాల కోసం, సులభంగా డబ్బు సంపాదించాలని కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు. కానీ అక్కడ ఈ మోసాలకు భిన్నంగా అవయవాల చోరీకి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. ఈ ఘటనతో నివ్వెర పోయిన మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
ఏడాదికి రూ.1.30 కోట్ల జీతం, నెలకు 20 రోజుల సెలవు, వసతి కూడా ఉచితం.. చదవగానే బంపరాఫర్ అనిపిస్తుంది కదా.. మరి ఏవరికి ఈ జాబ్ ఆఫర్ అంటే వైద్యులకు.. ఎక్కడంటే..
ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ముఖ్యంగా వైద్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి అసాద్యాన్ని సుసాద్యం చేస్తున్నారు.
ప్రజలు వైద్యులను కనిపించే దేవుళ్లుగా భావిస్తారు. తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదిస్తారు. అలానే వైద్యులు కూడా రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడుతుంటారు. కొందరు వైద్యులు మాత్రం వృతిలో నిర్లక్ష్యంగా ఉంటూ రోగుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది.
వైద్యో నారాయణో హరి అంటారు.. ఆ దేవుడు మనకు ఊపిరి పోస్తే.. వైద్యులు ఏ ఆపద ఉన్నా మన ప్రాణాలు రక్షిస్తుంటారు. అందుకే వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. కానీ ఈ మద్య కొంత మంది వైద్యులు వైద్య వృత్తికే కలంకం తీసుకు వస్తున్నాడు. డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
అరుదైన గుండె ఆపరేషన్ చేశారు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు. ఇలాంటి శస్త్రచికిత్స చేయడం దేశంలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
డాక్టర్లకు ఎప్పుడూ డిమాండ్ అనేది ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్లైనా సరే ఈరోజుల్లో బానే సంపాదించుకుంటున్నారు. తక్కువ ఫీజు తీసుకునే డాక్టర్లు కూడా ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నారు. అలాంటిది పెద్ద ప్రైవేటు ఆసుపత్రి ఉన్న ఈ డాక్టర్ మాత్రం తోపుడు బండి మీద పానీపూరీ అమ్ముకుంటోంది. ఈమె మాత్రమే కాదు ఈమెలా మిగతా డాక్టర్లు కూడా తోపుడు బండ్ల మీద పానీపూరీలు, టీ అమ్ముతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి?
ఎవరికైనా ఆకలి వేస్తే ఏదైనా ఆహార పదార్థాలు కానీ.. అవి దొరక్కపోతే మంచినీరు తాగి తమ ఆకలి తీర్చుకుంటారు. కానీ ఇటీవల కొంత మంది ఆహారంగా మేకులు, సూదులు, ఇనుప వస్తువులు, నాణేలు తింటూ వస్తున్నారు. కొన్నిసార్లు వారు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం.. డాక్లర్లు వైద్యం చేసి అవన్నీ తొలగించి బతికించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
తనకు జరిగిన అన్యాయానికి అతడు ఆగ్రహంతో రగిలిపోయాడు. తాను ఎంత మొత్తుకున్నా వినకుండా వారు తన మర్మాంగాన్ని కోసేశారని అన్నాడు. దీనిపై కోర్టులో కేసు వేశాడు. కోర్టులో విచారణ జరుగుతోంది.