ఈ రోజుల్లో ఆస్పత్రులకు వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు. చిన్న రోగానికి వైద్యం చేయడానికీ వేల రూపాయలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఓ డాక్టర్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పైసా తీసుకోవడం లేదు. ఆ వైద్యుడి కథ మీ కోసం..
దేశంలో ఈమధ్య సైలెంట్ హార్ట్ ఎటాక్స్ పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు పెరిగిపోయాయి. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు పెరుగుతోందని అంటున్నారు. అయితే ఇది సరికాదని ప్రముఖ డాక్టర్ చెప్పారు.
దేవుడు మనకు ప్రాణాలు పోస్తే.. ఏ ప్రమాదం వచ్చినా ఆ ప్రాణాలు రక్షించేది వైద్యులు. అందుకే వైద్యో నారాయణో హరీ అంటారు మన పెద్దలు. దేవుడి తర్వాత అంతగొప్ప స్థానాన్ని మనం వైద్యులకే ఇస్తుంటాం. కానీ ఈ మద్య వైద్య వృత్తికే కలంకం తెచ్చే సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
సాధారణంగా కృర మృగాలు అంటే ఎవరికైనా భయమే.. ఇటీవల పట్టణాలు, గ్రామాల్లోకి చిరుత, పెద్దపులి లాంటి కృర జంతువులు రావడం మనుషులపై దాడులు చేయడం చూస్తున్నాం. అడవులు అంతరించిపోతున్న క్రమంలో ఆకలి భాద తట్టుకోలేక గ్రామాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
దేశంలో వైద్యం అందని ద్రాక్ష. ప్రభుత్వ ఆసుపత్రులున్నా.. కొన్నింటికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన వాటి కోసం ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాల్సిందే. అక్కడ దొరికే కార్పొరేట్ వైద్యంతో జేబులకు చిల్లులు పడాల్సిందే. చిన్న రోగానికి కూడా వేల చదివించాల్సి వస్తుంది. అలాంటి వారికి రూపాయికే వైద్య సేవలందిస్తున్నారూ ఈ డాక్టర్.
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గణతంత్ర దినోత్సం సందర్భంగా భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులతో సత్కరిస్తారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 106 మందిని పద్మ అవార్డులతో సత్కరించింది. వాటిలో 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పద్మశ్రీ అందుకున్న వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురిని పద్మశ్రీ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన […]
వైద్యో నారాయణో హరి అంటూ ఉంటారు. వైద్యులు దేవుడితో సమానం అని దాని అర్థం. వైద్య వృత్తిని దైవంగా భావించే వైద్యులు దేవుళ్లకు ఏమాత్రం తక్కువ కాదు. వారు నిత్యం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. బతకటం అసాధ్యం అనుకున్న వారికి కూడా ప్రాణాలు పోస్తూ ఉంటారు. ఒక్కోసారి రోగుల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతూ ఉంటారు. తాజాగా, ఓ డాక్టర్ తన ప్రాణాలకు తెగించి ఓ వ్యక్తికి వైద్యం చేశాడు. […]
వైద్యరంగం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం బెంగళూరులో తెగిపడిన మర్మాంగాన్ని బాలుడికి అతికించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పటికీ ఆపరేషన్ చేసి కడుపులో కత్తులు కటార్లు వదిలేస్తున్న వైద్యులు ఉండనే ఉన్నారు. తాజాగా ఓ వైద్యుడు మహిళకు పురుడుపోసి కడుపులో టవల్ వదిలేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. మోహ్రానా ప్రాంతంలో నివాసముండే నజ్రానా […]
దేశంలో రోజురోజుకు స్త్రీలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. దాంతో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. నా అనుకున్న వారే నమ్మించి మోసం చేస్తున్నారు. నమ్మిన వారు చేస్తున్న ఘోరాలే ఎక్కువ అవుతున్నాయి దేశంలో. ఇక తాజాగా వెలుగు చూసిన ఓ సంఘటన సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. రోగుల ప్రాణాలు కాపాడాల్సిన ఓ డాక్టర్.. కీచక అవతారం ఎత్తాడు. తన దగ్గరికి వచ్చే మహిళా పేషంట్లకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలు చేసేవాడు. చాలా కాలం […]
ఏదైనా జబ్బు చేసినా.. అనారోగ్యం పాలైనా కూడా వైద్యులను సంప్రదిస్తాం. ఆస్పత్రికి వెళ్లి ఆ వ్యాధిని నయం చేసుకోవాలి అనుకుంటాం. అలా అనారోగ్యం పాలైన యువకుడు.. చికిత్స కోసం వైద్యులను కలిశాడు. అదే అతని జీవితానికి శాపంగా మారింది. చివరికి అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఉన్న రోగం తగ్గించుకోవడానికి వెళ్తే కొత్త సమస్య ఎదురైంది. వైద్యుల పొరపాటుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ వ్యక్తి చివరికి విజయం సాధించాడు. వైద్యులు సైతం తమ పొరపాటును అంగీకరించి.. […]