సమాజంలో డాక్టర్లను దైవంతో సమానంగా చుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ వైద్యుడు వ్యసనాలభారిన పడ్డాడు. రోగుల జబ్బులను, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను దూరం చేసి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే వైద్యుడు జూదానికి బానిసయ్యాడు.
సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. బాల్యంలోనే వివాహం జరిగినా చదువుల్లో రాణించి భార్య అండతో తాజాగా నీట్ క్లియర్ చేశాడు. డాక్టర్ అవ్వాలన్న తన కళను నిజం చేసుకునేందుకు ఎంబిబిఎస్ చేయనున్నడు.
ఈ మద్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ తో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
చిన్న జ్వరమొచ్చినా, పెద్ద ప్రమాదం ఎదురైనా ఆశ్రయించేది వైద్యులనే. నేటి యుగంలో వైద్యం కమర్షియల్ రంగులు పులుముకున్నా.. తన వైద్య వృత్తికి న్యాయం చేస్తూనే ఉంటారు వైద్యులు. దేవుడి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న వైద్యులకు ఎంత మొక్కినా తక్కువే.
తన చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసిపోయింది. కానీ భయపడలేదు. ఎవరినీ భయపెట్టలేదు. చనిపోయే చివరి రోజుల్లో కూడా తన వైద్య వృత్తిని కొనసాగించారు. వందకు పైగా వృద్ధులకు ఉచిత చికిత్స అందించారు. వారితో వైద్యుడిగా కాకుండా ఒక స్నేహితుడిగా మెలిగారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి రోగులతో ఎలా అయితే ఉన్నారో అలా ఈ హర్షవర్ధన్ వృద్ధులతో మెలిగారు. చనిపోయే ముందు రోజు ఐతే వారితోనే ఉన్నాడు. వాళ్ళని ఆరోజు..
సాధారణంగా ప్రజలు ఇద్దరి వద్ద చేతులు జోడిండి కాపాడమని వేడుకుంటారు. వారిలో ఒకరు దేవుడు అయితే మరొకరు వైద్యుడు. అంతలా సమాజంలో వైద్యుడికి ప్రత్యేక గౌరవం ఉంది. అయితే చాలా మంది వైద్యులు సైతం తమ వద్దకు వచ్చిన రోగుల ప్రాణాలను కాపాడి సంతోషంగా ఇంటికి పంపిస్తుంటారు. కానీ కొందరు మాత్రం తమ నిర్లక్ష్యంతో పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్య వృతికే అపకీర్తి తెస్తున్నారు.
పరాన్న జీవులు, పారాసైట్స్ అంటే అందరూ చదువుకునే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవి మన అవయవాల్లోకి కూడా ప్రవేశిస్తాయి. మన శరీరాన్నే వాటి ఆవాసంగా మార్చుకుని పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. అలాంటి ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఏకంగా 15 మంది కళ్లల్లో కీటకాలు- వాటి గుడ్లు బయటకు రావడం అందరినీ భయాందోళనకు గురి చేసింది.
ఈ రోజుల్లో ఆస్పత్రులకు వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు. చిన్న రోగానికి వైద్యం చేయడానికీ వేల రూపాయలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఓ డాక్టర్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పైసా తీసుకోవడం లేదు. ఆ వైద్యుడి కథ మీ కోసం..