ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాకు సంబంధించి ఏ న్యూస్ చెప్పిన చాలా ప్రత్యేకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ముగ్గురు స్టార్ హీరోల అభిమానులకు సంతోష పడే న్యూస్ ఒకటి చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా విషయంలో కుట్ర జరిగిందని నిర్మాత నట్టి కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
టాలీవుడ్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా దిల్ రాజును చెప్పొచ్చు. అప్పుడప్పుడు కొన్ని ఫ్లాప్లు పడినా.. ఆయన బ్యానర్ మీద వచ్చే చాలా మటుకు సినిమాలు విజయవంతం అయ్యాయి. అయితే అలాంటి దిల్ రాజును ఒక మూవీ కోలుకోలేని దెబ్బతీసిందట.
సినిమా ఇండస్ట్రీలో ఎవరి రాత ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాదు. ఎవరు ఎప్పుడు తారా స్థాయికి చేరతారో.. ఎవరు నేల మీదకు దిగుతారో ఊహించలేం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే.. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో విజయవంతంగా రాణిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే దిల్ రాజు. మరి ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం ఎలా సాగుతుంది.. ఆయన ఎదుర్కొనే పరిస్థతులు ఎలా ఉంటాయంటే...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు దిల్ రాజు చెప్పుకొచ్చారు. అది కూడా ఓ పౌరాణిక సినిమా కావడం విశేషం.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బలగం సినిమా చిత్రీకరణ జరిగిన ఇంటి యజమాని పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంటిని షూటింగ్ కోసం నెలన్నర రోజులు ఇచ్చామని, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బలగం సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన వేణు ఎల్దండికి దిల్ రాజు మరొక అవకాశం ఇచ్చారు. చిన్న బడ్జెట్ లో చిన్న సినిమా తెరకెక్కించి పెద్ద హిట్ అందించిన వేణుకి ఈసారి పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చారు.
గ్రామాల్లో ‘బలగం’ చిత్ర ప్రదర్శనలను దిల్ రాజు అడ్డుకుంటారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సినిమా ప్రేక్షకులకు చేరువ కావడమే తమ లక్ష్యమని.. వారు ఏ రకంగా సినిమా చూసినా తమకు ఆనందమేనని తెలిపారు. గ్రామాల్లో బలగం ప్రదర్శనలు అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ మద్యనే జబర్ధస్త్ వేణు కి దర్శకుడిగా మంచి ఛాన్స్ ఇచ్చి ‘బలగం’ లాంటి సూపర్ హిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
బలగం సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ల పరంగానే కాక.. అవార్డులు కూడా కొల్లగొడుతోంది ఈ చిత్రం. ఇక తాజాగా బలగం సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది దిల్ రాజు టీమ్. కారణం