ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగి కొన్ని దేశాల భూభాగాలు కనుమరుగవుతున్నాయి. దీంతో ఓ ద్వీప దేశం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..!
ఈ-రూపీ ఆవిష్కరణ!.. డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు… గూగుల్ పే, ఫోన్ పే అవసరం లేదు… నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే రూపాయి. ‘ఈ-రూపీ’ నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్లతో సంబంధం లేకుండా నగదు రహిత, కాంటాక్ట్లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. […]
డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ – ఓటీటీకీ ప్రాధాన్యత పెరుగుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది జనంలో. కరోనా కారణంగా సినిమా హాళ్ల మూసివేత, షూటింగ్ల నిలిపివేతతో ఓటీటీలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. తెలుగు బాషలో ప్రస్తుతం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ ఒక్కటే ఉంది. గీతా ఆర్ట్స్ ద్వారా సినిమాల్లో తిరుగులేని సక్సెస్ రుచి చూసారు అరవింద్. తెలుగు ప్రపంచంలో ఓటీటీ తీసుకొచ్చినా అది అంతగా ప్రజల్లోకి […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలయ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచిన ఈ ఫైర్బ్రాండ్ త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన ‘మణికర్ణిక’ చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా ‘టికు వెడ్స్ షేరు’ పేరుతో సినిమా […]