బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు సాధారణంగా కనిపించే విషయమే. ఎక్కువగా చాలా మంది సీటు నాదంటే నాది అని గొడవలకు దిగుతుంటారు
నిజమాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన చెవి కమ్మలు అమ్మి భర్త హత్యకు సుపారీ ఇచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భర్తపై భార్యకు అంత పగ ఎందుకో తెలుసా?