టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 57వ రోజుకి చేరుకుంది. 57వ రోజు పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలోని ప్యాదిండి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ ప్రముఖ రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ.. వారి నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. అదే సమయంలో వారి పట్ల ప్రజలకు ఉన్న అనుమానాలను సైతం నివృతి చేస్తున్నారు. ఇప్పటికే బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇంటర్వ్యూతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జాఫర్.. తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటర్వ్యూతో మరో సెన్సేషన్ కి తెర లేపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంతో రోజూ […]
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తున్నారు. వరుస పర్యటనలతో నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా కౌలు రైతులను ఆదుకోవడం కోసం రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందు. ఈ సందర్భంగా ఓ పేద కుటుంబానికి ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పేదింటి ఆడబిడ్డ కల సాకారం చేసుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయం అందించి.. ఆ కుటుంబంలో సంతోషం […]
సాధారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు.. తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎక్కడి వెళ్లిన చుట్టూ పదుల సంఖ్యలో కార్యకర్తలతో వెళ్తుంటారు. ఇక వారి కార్లలో అయితే ఉన్నత స్థాయి అధికారులు లేకపోతే వారి పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, వారి బంధువులను మాత్రమే కూర్చోనిస్తుంటారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అధికారులు, బంధువులు, నాయకుల కంటే ప్రజలే ముఖ్యమని భావిస్తుంటారు. ఆ కోవకు చెందిన ఎమ్మెల్యేనే.. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. నడుచుకుంటూ వెళ్తున్న […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. డ్రైవర్ల నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని రోడ్డు ప్రమాదం అందరి హృదయాలను కలచి వేస్తుంది. సంతోషంగా నిశ్చితార్థానికి వెళ్లిన వారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బస్సు లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను […]
తనని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టే అంశాలలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకటని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ నమ్మకం. ప్రజలకి కావాల్సిన అన్నీ పనులను వాలంటీర్స్ ఇంటికే వెళ్లి పూర్తి చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లల్లో వాలంటీర్స్ కుటుంబ సభ్యుల్లా కలసి పోతున్నారు. ప్రభుత్వం ప్రజలకి ఇంతకన్నా దగ్గరగా ఎలా ఉంటుంది? ఇదే వై.ఎస్. జగన్ నమ్మకం. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. చాలా మంది వాలంటీర్స్ కష్టపడి పని చేస్తున్నా.., కొంతమంది […]