దేవాలయాలకు వెళ్లే వారు భగవంతుడి దర్శనం తర్వాత కాసేపు గుడి పరిసరాల్లో కూర్చోవడం పరిపాటి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5 అనగా శుక్రవారం రోజున ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం కారణంగా 4 రాశుల వారికి కలిసి రాదని.. వారు కొన్ని పరిహారాలు పాటించాలి అంటున్నారు పండితులు. ఆ వివరాలు..
మే 5న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో గ్రహణం కనిపించదు అంటున్నారు. కానీ గ్రహణ కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి కనుక.. గ్రహణం విడిచిన తర్వాత కొన్ని పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. అవి ఏంటంటే...
ఈ ఏడాది మే నెల 5వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సారి చంద్రగ్రహణం చాలా విశిష్టమైనది అంటున్నారు పండితులు. కారణం చంద్రగ్రహణం నాడే బుద్ధ పూర్ణిమ కూడా వస్తుంది. 130 ఏళ్ల తర్వాత ఇలా రెండు కలిసి వస్తున్నాయని.. దీని వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక యోగం ఏర్పడనుంది అంటున్నారు పండితులు. ఆ వివరాలు..
అక్షయతృతీయ అంటే తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. ఇవాళ అందరూ బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఈరోజు బంగారం కొంటే అది అక్షయం అవుతుందని భావిస్తుంటారు. అయితే మీరు ఈరోజు బంగారం కొనుగోలు చేయకపోయినా కూడా మీ ఇంట్లో ఉండే బంగారంతోనే ఈ విధంగా పూజ చేసుకోవచ్చు.
అక్షయతృతీయకు ఎనలేని ప్రాముఖ్యం ఉంది. ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం విపరీతంగా కొనుగోలు చేస్తారు. ఇవాళ బంగారం కొంటే అది రెట్టింపు అవుతుంది అనే భావనలో ఉంటారు. అయితే అక్షయతృతీయ రోజు ఈ ఒక్క పని చేస్తే మీకు అదృష్టం వరిస్తుంది.
అక్షయతృతీయను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే అది రెట్టింపు అవుతుందని బాగా నమ్ముతుంటారు. అయితే అక్షయతృతీయ రోజు మీరు చేసే తప్పులు కూడా అక్షయం అవుతాయని చాలా మందికి తెలియదు. అసలు ఈరోజు ఎలాంటి తప్పులు చేయకూడదో చూద్దాం.
హిందూ సంప్రదాయంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణం వల్ల చెడు ప్రభావాలు ఏర్పడతాయి అని భావిస్తారు. ఇక గ్రహణ ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది. ఈ సూర్యగ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు. ఆ వివరాలు..
అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సుఖసంతోషాలు, సంపద రెట్టింపు అవుతాయని నమ్ముతారు. అయితే అందరూ బంగారం కొనలేరు కదా. దిగువ మధ్యతరగతి వారు, పేదవారు బంగారం కొనలేరు. మరి ఇలాంటి వారు ఏం చేస్తే ఫలితం వస్తుంది?