నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిద్రమత్తు.. మొదలైనవి ఈ రోడ్డు ప్రమాదాలకు ముఖ్యకారణం. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది అమాయకులు మరణిస్తున్నారు. మరికొందరు ప్రమాదాల కారణంగా జరిగిన అంగవైకల్యంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితమే సిక్కింలో విహరయాత్రకు వెళ్లిన బస్సు మూలమలుపు వద్ద బోల్తాపడి.. ఏడుగురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటన మరువక ముందే కేరళ రాష్ట్రంలో మరో […]
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అలయానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది. గత మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో రోజూకు లక్ష మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలు అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోంది. కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతివ్వటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయ్యప్ప మాలధారణ భక్తులు.. స్వామివారిని […]
వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పిరావు అని అంటారు.. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడిపోతుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో జరుగుతుంటాయి. ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అందరు డ్రైవర్లు అలాగే ఉండరని.. కొన్ని సమయాల్లో తమ ప్రాణాలు లెక్కచేయకుండ ప్రయాణీకుల ప్రాణాలు రక్షించిన డ్రైవర్లు ఉన్నారు. తాజాగా ఓ డ్రైవర్ తనకు […]
భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచార, సాంప్రదాయాలు పాటిస్తుంటారు భక్తులు. దేవాలయాల్లో పూర్వీకులు పాటించే ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల ఆచారాలు చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నా.. అలా చేస్తే భగవంతుడు తమను చల్లగా చూస్తారని భక్తుల నమ్మకం. ఓ ఆలయంలో భక్తులు ఆచారం చూస్తే నిజంగా నివ్వెరపోతారు. సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్లినా చెప్పులు, బూట్లు బయట వదిలి కాళ్లు కడుక్కోని మరీ గుడిలోకి ప్రవేశిస్తాం.. కానీ […]
భారత దేశంలో ఎన్నో గొప్ప గొప్ప దర్శనీయ స్థలాలు.. దేవాలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో షిరిడీ ఒకటి. షిర్డీ సాయిబాబా దర్శనం కోసం ప్రతిరోజూ లక్షల మంది యాత్రికులు వస్తుంటారు. బాబాని దర్శనం చేసుకొని ప్రార్ధనలు చేస్తుంటారు. సాయి బాబా తన బోధనలతో హిందూ.. ముస్లిం సాంప్రదాయాలను పాటించారు. సాయిబాబా అల్లా మాలిక్.. సబ్ కా మాలిక్ ఏక్ హై అంటారు.. అందరికి దేవుడు ఒక్కడే అని ఆయన ప్రజలకు భోదించేవారు. ఆయన బోధనలలో ప్రేమ, కరుణ, […]
దేశంలో గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ప్రజలు పండుగలు జరుపుకోలేదు. ఈ సంవత్సరం కోవిడ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో అందరూ ఎంతో సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారు. చెడుపై మంచి గెలిచిన గుర్తుగా జరుపుకునే పండగ దీపావళి. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగ దేవాలయాలు కిట కిటలాడాయి. సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులకు పూజారులు తీర్థప్రసాదాలు అందిస్తుంటారు.. కానీ ఆ గుడిలో మాత్రం డబ్బులు పంచారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దీపావళి […]
సైన్స్కి అందని అతీత శక్తి ఏదైనా ఉందంటే అది భగవంతుడు మాత్రమే. భగవంతుడు అందరికీ కనిపించకపోవచ్చు, వినిపించకపోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం కనిపిస్తాడని, వినిపిస్తాడని తమకెదురైన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. దేవుడు, దేవతలు ఒక ఎత్తు అయితే.. గ్రామ దేవతలు మరొక ఎత్తు. గ్రామ దేవతలు ఊరి పొలిమేర్లలో కాపలా కాస్తూ ఉంటారని హిందువుల విశ్వాసం. గ్రామ దేవత వీధుల్లో సంచరించే సమయంలో పట్టీల శబ్ధం వినిపిస్తుందని కొందరు అంటూ ఉంటారు. ఇప్పటికీ ఈ అనుభూతిని పొందేవారు […]
భక్తులు ఆలయాలకి వెళ్లి దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. తమ కొర్కెలు తీరాలని దేవుడికి మొక్కుకుని నైవేద్యం సమర్పిస్తారు. భక్తులు అరటి పళ్లు, కొబ్బరి కాయలు, లడ్డులు వంటివి దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని చోట్ల అయితే కల్లు, పెరుగు అన్నం కూడా ప్రసాదంగా పెడుతుంటారు. కానీ అందరు ఆశ్చర్యరపోయేలా ఓ దేవాలయంలో మాత్రం మద్యాన్ని నైవేద్యంగా పెడుతున్నారు. ఈ వింత ఆచారం పంజాబ్ లోని ఓ ఆలయంలో ఉంది. ఈ ఆచారాన్ని దాదాపు 90 […]
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో మహా శివరాత్రి అతి ముఖ్యమైనది. భక్తులంటే శివుడికి ప్రీతి. ఆయనంటే ఆ భక్తులకు నమ్మకం. అందుకే ఆ ఈశ్వరుడిని ప్రతి రోజూ స్మరిస్తారు. నిత్యం శివరాత్రి జరుపుకుంటారు. ప్రతి పక్షం, ప్రతినెల శివరాత్రి జరుపుకుంటారు. అలా భక్తులు ఏడాది పొడవునా శివరాత్రి జరుపుకుంటూ శివుడిని అభిషేకిస్తారు. అయితే వాటన్నింటీలో “మాఘ బహుళ చతుర్ధశి” నాడు వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. అందుకే భక్తులంతా ఆరోజును “మహాశివరాత్రి”గా జరుపుకుంటారు. ఇప్పుడు కూడా మహా […]
ఆంధ్రప్రదశ్ లోని కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీమల్లిఖార్జున స్వామి దర్శనానికి భక్తులు తరలివస్తుంటారు. అయితే కొంత మంది భక్తులు భక్తపారవశ్యంతో రోడ్డుపై నల్లమల్ల ఫారెస్ట్ గుండా నడక దారిలో శ్రీశైలానికి వెళ్తుంటారు. అలా నడక దారిలో వెళ్తున్న కొంతమంది భక్తులకు హఠాత్తుగా పెద్ద పులి దర్శనమిచ్చింది. దానిని చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. వెంటనే భయంతో పరుగులు తీస్తూ రోడ్డుపై పరుగెత్తారు. […]