భారత దేశంలో అయోద్య మందిరాన్ని ఎంతో అద్భుతంగా నాగార శైలిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణం త్వరలో పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ తెలిపారు.
ఇటీవల కొన్ని రోజుల క్రితం తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయాన్ని ఓవ్యక్తి మొబైల్ ద్వారా వీడియో తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వీడియో చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కీలక విషయాలు రాబట్టారు.
చాలా మంది దేవుళ్లపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. అందుకే నిత్యం దైవ పూజ, దైవ దర్శనాలు చేస్తుంటారు. ఇలా దేవాలయాలు దర్శించిన సమయంలో విరాళాలు కూడా ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపార వేత్త ఆలయ నిర్మాణానికి రూ.250 కోట్ల విరాళం ఇచ్చారు.
దేశాన్ని అభిమానించని పౌరులు ఉంటారా? దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా భయపడని వారు ఎందరో ఉన్నారు. దేశభక్తి అనేది ఓ ఎమోషన్. అలాంటిది దేశంపై ఉన్న ఇష్టాన్ని ముఖంపై పెయింటింగ్ రూపంలో చూపించిన ఓ మహిళను ఒక ఆలయంలోకి రానివ్వలేదు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
మనం ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్లకు పూజలు నిర్వహిస్తుంటాము. అలానే చాలా మంది కోరికలు కోరుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఈ మొక్కులు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. కానీ తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు మాత్రం అమ్మవారికి వింత మొక్కు చెల్లించాడు. అతడి మొక్కు చూసిన జనం.. ఇదేం మొక్కు సామీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీవారిని రోజుకు 2 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. దేశ, విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. మొక్కులు మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చినందుకు భూరి విరాళాలను అందిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు భూరి విరాళాన్ని అందించారు.
చాలా మంది దేవుడిపై అపారమైన భక్తి భావాలతో ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవళ్లకు పూజలు నిర్వహించి.. తమను కష్టాల నుంచి గట్టేక్కించాలని కోరుకుంటారు. అయితే దేవుళ్లపై తమకు ఉన్న అపారమైన భక్తిని విన్నూత్నంగా చాటుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి దేవుడిపై తనకున్న అపారమైన భక్తిని వింతగా చాటుకున్నాడు. ఏకంగా దేవతకు నాలుకను నైవేద్యంగా సమర్పించాడు.
తిరుమల తిరుపతిలో వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది తిరుమలకు వస్తుంటారు. ఇదే సమయంలో భక్తులు స్వామికి వారికి కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు భక్తులు స్వామి వారికి భారీ విరాళం అందిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ఎన్నారై టీటీడీ కి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. అలాగే మరో ఇద్దరు భక్తులు స్వామివారి అన్న […]