ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఎక్కువగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులే టార్గెట్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రంగాన్ని ఎంచుకుంటే మంచిది? ఏ ఉద్యోగం చేస్తే జీవితం సాఫీగా సాగుతుంది అన్న డైలమాలో యువకులు ఉన్నారు. సాధారణంగా ఐటీ రంగం అనేది ఆకర్షణీయంగా ఉంటుంది. ప్యాకేజీ ఎక్కువ కాబట్టి అందరూ ఈ సాఫ్ట్ వేర్ రంగం వైపే మొగ్గు చూపుతారు. అయితే సాఫ్ట్ వేర్ రంగం ఎప్పుడు పడిపోతుందో చెప్పలేము. అయితే ఎప్పుడూ నిలకడగా ఉండే రంగాలను ఎంచుకుంటే జీవితం బాగుంటుంది కదా అని ఆలోచించే యువతకు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఒక నివేదికను వెల్లడించింది.
విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి వివాదం గురించి అందరికీ తెలిసిందే. విశ్వక్ సారీచెప్పడం, దేవి మంత్రికి ఫిర్యాదు చేయడం చూశాం. దేవికి జర్నలిస్టులు, మహిళా సంఘాల సపోర్ట్ ఇస్తున్నాయి. విశ్వక్ సేన్ కు సోషల్ మీడియాలో కావాల్సినంత సపోర్ట్ లభించింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే.. విశ్వక్ సేన్ యాంకర్ దేవీ నాగవల్లికి థ్యాంక్స్ చెప్పాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అదేంటి సారీ చెప్పాలనో, తప్పైందని ఒప్పుకోవాలనో […]
అనంతపురం జిల్లాను కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడదీస్తున్న ఏపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో హిందూపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి జిల్లా కావాలని ప్రజలు ఎవరూ అడగలేదని జిల్లా కేంద్రంగా హిందూపురం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చాలా కాలంగా అభిప్రాయం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కూడా హిందూపురం జిల్లా కేంద్రం అవుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ […]
సన్నీ లియోన్ లేటెస్ట్ యూట్యూబ్ సెన్సేషన్ మధుబన్ మే రాధిక సాంగ్ కు నిరసన సెగ తగులుతోంది. ఆ పాటను బ్యాన్ చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. మధురకు చెందిన కొందరు మత పెద్దలు ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాటను వెంటనే బ్యాన్ చేయాలని, సన్నీ లియోన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పాట ఒరిజినల్ సాంగ్ ను 1960ల్లో కోహినూరు చిత్రంలో మహ్మద్ రఫీ ఆలపించారు. ఆ సాంగ్ […]
కాకతీయుల చారిత్రక సంపదకు నెలవైన రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి విజ్ఞప్తిచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న కట్టడాలు – ప్రాంతాలు ఏవీ లేవు. రామప్ప – రామలింగేశ్వరస్వామి దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు దీన్ని నిర్మించారు. ఆలయానికి శిల్పిగా వ్యవహరించి అద్భుత పనితనాన్ని ప్రదర్శించిన రామప్ప పేరుతోనే […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. […]
దేశంలో కరోనో సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. దీంతో చాలా మంది ఈ మహమ్మారి బారిన పడగా, అనేక మంది మృతి చెందుతున్నారు. దీని పై ప్రముఖ రచయిత్రీ, బుకర్ ప్రైజ్ విన్నర్ ప్రధాని మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వమన్నదే లేదని, ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తమకు అత్యవసరంగా ఓ ప్రభుత్వం కావాలని అరుంధతీరాయ్ అన్నారు. కాబట్టి ప్రధాని మోదీ అత్యవసరంగా తన పదవి నుంచి తప్పుకోవాలని, పూర్తిగా కాకున్నా […]
రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలిచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడు టీకా తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో కొవిన్లో రిజిస్టర్ చేసుకోకపోయినా, కేంద్రాలకు నేరుగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెకండ్ వేవ్ తీవ్రతతో వ్యాక్సిన్ల కోసం ప్రజలు బారులు తీరడంతో ప్రస్తుతం టీకాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. దీంతో రిజిస్టర్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇస్తామని వైద్యశాఖ […]
ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. భారత్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకాను అందించిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా ప్రకటించడం విశేషం. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం […]
Preview in new tab ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. సంవత్సరానికి పైగా జరుగుతోన్న ఈ నిరసనల సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు రైతులు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్బంధించారు. రైతుల నిరసనను పోలీసులు […]