ఇటీవల ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాలకు భద్రత లేకుండా పోతుంది. కేటుగాళ్లు రాత్రి పూట బైక్స్ లో పెట్రోలు కాజేయడం.. కార్లు ఇతర వాహనాల టైర్లు తీసుకొని వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది సైకో లు వాహనాలకు నిప్పులు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే అక్కడ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో బాంబు పెట్టామని బెదిరింపు మెయిల్స్ రావడంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే బస్టాంట్స్, రైల్వే స్టేషన్స్, పార్కుల్లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ మద్య కొంతమంది కేటుగాళ్లు ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వ్యక్తిని ఈజీగా మోసం చేసి దోచుకుంటున్నారు.. మరికొంత మంది ఆయుధాలు ఉపయోగించి దోచుకు వెళ్తున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువ అయ్యాయి. మహిళలు ఒంటిరిగా కనిపిస్తే చాలు దోచుకుంటున్నారు.
ఈ మద్య కొంతమంది తాము ఎంతగానో అభిమానించేవారు దూరం కావడంతో మనస్థాపానికి గురవుతూ పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొంతమంది ఎదుటివారిపై దాడులకు పాల్పపడుతున్నారు.
దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొంతకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వెలులోకి తీసుకు వస్తున్నారు.
సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ రావు అరాచకాలన్నీ మళ్లీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బయటకేమో మంచి వాడిలా ఉంటూ.. సామాన్యులను, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. తాజాగా మరో కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
శ్రద్ధా వాకర్.. ఈమె హత్య కేసు దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. తనను ప్రేమించిన వ్యక్తే ఆమెను హత్య చేసి 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివారులోని అడవిలో ఆమె శరీర భాగాలను పడేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో విషయం వెలుగోకి వచ్చింది. రెండేళ్ల క్రితమే శ్రద్ధా వాకర్ ప్రియుడు అఫ్తాప్ […]
అదొక బస్తీ. ఆ బస్తీలో అనేక మంది చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తుంటారు. వారికీ ఎక్కడా ఇళ్ళు లేక సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. అలాంటి సమయంలో ఎవడో డబ్బున్నవాడు షాపింగ్ కాంప్లెక్స్ కడతానని, వాళ్లకి వేరే చోట ఇళ్ళు కట్టిస్తానని చెప్తాడు. కొంతమంది నమ్మరు. నమ్మకపోతే పోలీసులతో కొట్టించి ఖాళీ చేయించే పరిస్థితి. అప్పుడు హీరో పోలీసుల అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇంకొన్ని కథలు […]
గత కొంత కాలంగా భారత్-చైనా మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పటికే చైనా రక రకాల కుట్రలు పన్నతూ సైనికులను మట్టపెడుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్ లో ఇప్పటికీ టెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది. ఓ వైపు స్నేహ హస్తం చాపుతూనే చైనా కుతంత్రాలు పన్నుతుంది. ఇటీవల చైనా సరిహద్దులో మాటువేసి సైన్యంపై దాడులు చేసిన ఘటనపై యావత్ భారత దేశం చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చైనా […]
రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తో సంబంధం ఉన్న నోరా ఫతేహీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కి చెందిన పోలీసులు శుక్రవారం సుమారు నాలుగు గంటల పాటు విచారించారు. దీనికి సంబంధించిన విషయాలు అధికారులు బయట పెట్టాల్సి ఉంది. గతంలో ఈ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంది నోరా ఫతేహీ. ఆ సమయంలో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. గతంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు […]