ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు తీసుకుంది. ఢిల్లీ నుండి తెలంగాణ, ఏపీతో లింకులున్న ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. పదిన్నర గంటలకు పైగా ఈడీ అధికారులు కవితను విచారించారు. మరోసారి ఈడీ విచారణకు హాజరుకావాలని కవితకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత కవిత నేడు రెండోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆఖరు నిమిషంలో ఆమె విచారణకు రాలేనని ఈడీకి సమాచారం ఇచ్చింది. కారణం ఏంటంటే...
ఈడీ విచారణ తర్వాత ప్రగతి భవన్ లో కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈడీ విచారణలో అడిగిన అంశాలతోపాటు తాజా పరిణామాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు దాదాపు 9 గంటల పాటు విచారించారు. అయితే ఆమెని అడిగిన 20 ప్రశ్నలు ఇవేనని తెలుస్తోంది. ఇంతకీ అవేంటంటే?
ఈడీ విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కవిత.. దాదాపు 9 గంటల తర్వాత ఈడీ ఆఫీస్ నుంచి బయటకొచ్చింది. ఈనెల 16న మరోసారి విచారణ రావాలని అధికారులు ఆదేశించారు. దీంతో కవితతోపాటు కేటీఆర్, హరీశ్ రావు కూడా కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో ఆమెకు నోటీసులు పంపించింది ఈడీ. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ రానున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి తెలంగాణ వరకూ రాజకీయ నేతలను కుదిపేస్తున్న అంశం. దేశంలో రాజకీయ నాయకులను, పారిశ్రామిక వేత్తలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాంటి లిక్కర్ స్కాంను తెర మీదకు తీసుకొచ్చిన వ్యక్తి ఒకడున్నాడు. అతనొక్కడే ఈ లిక్కర్ స్కాంకి ఆద్యం పోసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డీజీపీని ఆదేశించింది.