కొన్ని రోజుల క్రితం టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు ఆరు నెలల కాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దాంతో ఈ సంవత్సరం జరగబోయే అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటుగా IPL కు కూడా దూరం కానున్నాడు పంత్. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొచ్ రికీ పాంటింగ్, పంత్ […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన సొంతూరు రూర్కీకి వెళ్తుండగా.. ప్రమాదానికి గురైన తర్వాత డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా మెరుగైన వైద్యం కోసం పంత్ను ముంబైకి తరలించారు. అయితే.. పంత్ ప్రస్తుత పరిస్థతి దృష్ట్యా.. అతను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్తో పాటు ఐపీఎల్లో కూడా దూరం అవ్వనున్నట్లు సమాచారం. అయితే.. ఐపీఎల్లో రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు […]
IPL.. వరల్డ్ వైడ్ ఎంతో క్రేజ్ ఉన్న క్రికెట్ టోర్నీ. ఈ టోర్నీకి ఉన్న క్రేజ్ చూసే మిగతా దేశాలు కూడా తమతమ దేశాల్లో టీ20 టోర్నీలను నిర్వహించడం స్టార్ట్ చేశాయి. ఇక చాలా మంది క్రికెటర్లు ఈ ఐపీఎల్ టోర్నీ ద్వారానే వెలుగులోకి వచ్చారు అనేది కాదనలేని వాస్తవం. ఇక మాజీ క్రికెటర్లు సైతం ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఎదో ఒక రూపంలో తమ సేవలను అందిస్తూ వస్తున్నారు. తాజాగా మరో టీమిండియా లెజెండ్ ఐపీఎల్ లోకి […]
క్యాష్ రిచ్ లీగ్ గా పేరుగాంచిన ‘ఐపీఎల్‘ టోర్నీ ఎందరో ఆటగాళ్ల జీవితాలలో వెలుగునింపింది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి అగ్ర దేశాల ఆటగాళ్లను కోటీశ్వరులను చేస్తే.. వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల క్రికెటర్లకు జీవితాన్నిచ్చింది. ఈ టోర్నీ నిర్వహించడంపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఇది మాత్రం నిజం. తాజాగా, ఆ మాట మరోసారి రుజువైంది. భారత్త జట్టుకు ఎంపికైనా.. ఇంకా అరంగేట్రం కూడా చేయని ఒక దేశవాళీ ప్లేయర్ కోట్ల ధర […]
క్రికెటర్లు తరచూ గాయాలపాలవుతుంటారు. గాయాలు వారి జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. అందులోనూ పేసర్లకు ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ గాయాలు కొన్ని సార్లు వారి క్రికెట్ కెరీర్ను సైతం నాశనం చేస్తాయి. వరల్డ్ కప్కు ముందు బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు మొహమ్మద్ షమీ గాయంతో సిరీస్కు దూరం అయ్యాడు. ఇప్పుడు తాజాగా.. టీమిండియా క్రికెట్ ఖలీల్ అహ్మద్ సైతం ఆస్పత్రిలో చేరి.. రంజీ ట్రోఫీకి దూరం కానున్నాడు. 2018లో […]
ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపుతున్న ఐపీఎల్ కే మాయని మచ్చ తెచ్చాడు.. ఓ యువ క్రికెటర్. 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు నేపాల్ ప్రభుత్వం ఇంటర్పోల్ సాయం కోరింది. స్పందించిన ఇంటర్పోల్.. అతని సమాచారం చెప్పాలంటూ సభ్య దేశాలకు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు.. నేపాల్ యువ క్రికెటర్ సందీప్ లమిచ్చనే కష్టాల్లో చిక్కుకున్నాడు. 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న […]
భారత క్రికెట్ లో మోస్ట్ ఎగ్రెసివ్ క్రికెటర్ ఎవరంటే.. అందరూ ఠక్కున చెప్పేపేరు.. ‘విరాట్ కోహ్లీ’. ఈ రన్ మెషిన్ మైదానంలోకి వచ్చాక తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం అనేది జరగదు. అందుకే.. మైదానంలో అతని హాహాభావాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ప్రత్యర్థి జట్టు ఏదైనా.. మ్యాచ్ ఎలాంటి పోసిషన్ లో ఉన్నా, తన బాడీ లాంగ్వేజ్ మాత్రం మారదు. ఇది నార్మల్ గా ఉన్న కోహ్లీ. అదే కోహ్లీ.. కోపంతో ఉంటే ఎలా ఉంటాడో తెలుసా? ఆ […]
ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. గుజరాత్, రాజస్థాన్, లక్నో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ముంబై, చెన్నై లాంటి ఛాంపియన్లు టేబుల్ ఆఖరికే పరిమితమయ్యారు. ఇంక ఢిల్లీ విషయానికి వస్తే చేతులారా మ్యాచ్ ఓడిపోయి చివరికి ప్లే ఆఫ్స్ స్థానాన్ని బెగళూరుకు అప్పజెప్పారు. 2018లో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసిన ఢిల్లీ జట్టుపై.. ఈసారి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. టేబుల్ లాస్ట్ లో ఉన్న […]
ఐపీఎల్ 2022 సీజన్ ఇంకో వారంలో ముగియబోతోంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. అయితే కీలక మ్యాచ్ లో ఓడి ఢిల్లీ ఇంటి దారి పట్టింది. కెప్టెన్ గా పంత్ తన టీమ్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. కొత్తగా వచ్చి, ఎలాంటి అంచనాలు లేకుండా గుజరాత్, లక్నో మాత్రం ప్లే ఆఫ్స్ చేరి ఔరా అనిపించాయి. ఇంక చైన్నై, ముంబై జట్లు మాత్రం ఐపీఎల్ లోనే చెత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. ముంబై మాత్రం పోతూ […]
ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులు దాదాపు ఖాయం అయిపోయాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో జట్లు ఇప్పటకే ప్లే ఆఫ్స్ బెర్తులు రిజర్వ్ చేసుకున్నాయి. ఇంక ఒక్క స్థానం కోసం ఢిల్లీ, బెంగళూరు జట్లు పోటాపోటీగా ఉన్నాయి. అయితే ఇప్పటికే బెంగళూరు జట్టు 14 మ్యాచ్ లు ఆడేసి 16 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముంబైతో జరిగే మ్యాచ్ లో గనుక ఢిల్లీ గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు వెళ్లిపోతుంది. ఎందుకంటే […]