ప్రేమకు అడ్డు చెప్తాడని భావించిన కూతురు అతడిపై దాడి చేయించింది. ప్రియుడి మోజులో పడి ఈ దారుణానికి ఒడిగట్టింది. కన్న కూతురే తండ్రిపై దాడి చేయించడంతో అందరు షాక్ అయ్యారు.
మణిపూర్ లో చోటుచేసుకున్న హింస దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృగాళ్లుగా మారిన అల్లరిమూక మహిళలపై దారుణాలకు ఒడిగట్టారు. మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
యువతీ యువకులు ప్రేమలో పడి.. ఆ ప్రేమను పరిణయంగా మార్చుకోవాలని భావిస్తారు. తమ ప్రేమను ఇంట్లో చెబుతారు. ఒప్పుకుంటే పెద్దల సమక్షంలో లేదంటే పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమ మాటను కాదని వేరొకర్ని అందులో కులాంతర వివాహాన్నిచేసుకోవడాన్ని పెద్దలు సహించలేకపోతున్నారు
తల్లిదండ్రులు పిల్లలను కనీ, పెంచిపెద్దచేసి విద్యాబుద్దులు నేర్పించి వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. బిడ్డలే లోకంగా బ్రతికే తల్లిదండ్రులను మనం చూస్తుంటాం. ఇదే రీతిలో ఓ తల్లిదండ్రులు తమ కూతురుకే జీతం ఇచ్చి తన బాధలను తీర్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడ గడలాడించింది. ప్రజలు పిట్టాల్లా రాలిపోయారు. మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థికంగా కోట్ల మంది తీవ్రంగా నష్టపోయారు. వేల మంది సొంతవారిని పోగొట్టుకొని అనాథలుగా మిగిలారు.
ఏ తండ్రికీ రాకూడని కష్టం ఆ తండ్రికి వచ్చింది. చనిపోయిన కూతురి శవాన్ని దూరంగా ఉన్న తన ఊరికి తీసుకెళ్లడానికి ఏ వాహనం దొరకలేదు. దీంతో బైకుపై వేసుకుని ఊరికి వెళ్లాడు.
సన్ రైజర్స్ ఆటగాడు నటరాజన్ కూతురు హన్వికతో సందడి చేశాడు ధోని. ఈ క్రమంలో ఈ బుడ్డది మిస్టర్ కూల్ ధోనికే షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చాలా కొద్దీ మందికి మాత్రమే సాధ్యం. ఈ విషయంలో ధోని మొదటి వరుసలో నిలుస్తాడు. ఇదిలా ఉండగా.. మహేంద్రుడు చేసిన పని ఇప్పుడు ముచ్చట గొలిపేలా ఉంది. ఈ సంఘటనతో ధోనిలో కూడా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడని తెలియజేసింది.
ఓ స్టార్ హీరోయిన్ తన జీవితంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. తాను తల్లి అయిన రోజుల్లో ఎంత నరకం అనుభవించిందో చెప్పుకొచ్చింది. తన కూతురు 7వ నెలలోనే పుట్టడంతో.. ఎందో కంగారు పడ్డాను అంటూ ఆ కఠిన పరిస్థితులను గుర్తుచేసుకుంది.