తాజాగా ఆసీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో ఇటు టీమిండియా మాజీ క్రికెటర్లతో సహా.. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా టీమిండియాపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ స్పిన్నర్ అయితే ఏకంగా.. ప్రస్తుతం ఉన్న బౌలర్లతో టీమిండియా వరల్డ్ కప్ గెలవదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో ఆ స్టార్ ఆటగాడు లేకపోవడంతోనే ఇంత ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చిందని పాక్ మాజీ ఆటగాడు తన అభిప్రాయాలన్ని వ్యక్తం చేశాడు. మరి ఆ స్టార్ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం అద్భతమైన ఫామ్ లో ఉంది.. పాక్ ను ఓడించడం కష్టం, వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళం పాక్ సొంతం.. ఈ మాటలన్ని ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు వచ్చిన పాకిస్థాన్ జట్టుపై మాజీలు కురిపించిన ప్రశంసలు. కానీ ఈ మాటలు అన్ని ఉట్టి నీటిమీద రాతలు అని తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తెలిసిపోయింది. మూడు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయి సిరీస్ ను […]
గత కొన్ని రోజులుగా టీమిండియా-పాక్ క్రికెటర్ల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్ వార్ ముగిసింది అనుకునే లోపే మరో మాటల యుద్ధానికి తెరలేపాడు పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ రమీజ్ రాజా. టీమిండియా వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగబోయే ఆసియా కప్ లో పాల్గొనకపోతే.. భారతదేశంలో 2023లో జరిగే వరల్డ్ కప్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలకు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. […]
సాధారణంగా ఏ రంగంలోనైనా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. ఆ రాజకీయాల కారణంగా మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు సైతం ఒక్కోసారి అర్దాంతరంగా కెరీర్ ను ముగించాల్సి వస్తుంది. అలా చాలా మంది దిగ్గజ క్రికెటర్ల కెరీర్లు ముగిసిన సంఘటనలు మనం చరిత్రలో చాలానే చూశాం. అలానే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ ను కూడా అర్దాంతరంగా ముంగించాలని చూశారని ఓ స్టార్ మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా సెలక్షన్ కమిటీ విరాట్ […]
‘సూర్య భాయ్..‘ ప్రస్తుత భారత జట్టులో మరోగుతున్న పేరు ఇది. ప్రస్తుతానికి బాగానే ఉన్నా అతని గతం ఎలా ఉండేదో ఓసారి తిరగేద్దాం. ఐపీఎల్లో మంచిగా ఇస్తున్నా, భారత జట్టులో చోటు ఎందుకు దక్కేది కాదో తనకు అర్థమయ్యేది కాదు. అందుకోసం చాలా కాలమే ఎదురుచూశాడు. అలా ఐపీఎల్ 2020 తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య, నేడు కీలక ఆటగాడిగా మారిపోయాడు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. భారత జట్టులో తన పాత్ర ఏంటో […]
ఆసియా కప్-2022 క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 మజాను అందిస్తోంది. దాయాదుల పోరు 2022 సంవత్సరంలోనే అది పెద్ద మ్యాచ్గా నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అయితే 1.30 కోట్ల మంది లైవ్ వీక్షించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పాక్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్లు పెవిలియన్ చేరిన సమయంలో నిలకడగా ఆడుతూ 34 బంతుల్లో 35 పరుగులు […]
క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు గాయాలు కావడం సహజమే. వాటి నుంచి కొలుకున్నాక తిరిగి తమ కెరీర్ ను కొనసాగించడమూ సహజమే. ఇలా గాయాలు ఆటగాళ్ల జీవితంలో సర్వసాధారణం అయిపోతాయి. ఈక్రమంలో తాజాగా విండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే రోహిత్ గాయం పై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. మూడో టీ20లో వెస్టిండీస్పై భారత్ ఏడు వికెట్ల […]
సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా-2022 సిరీస్ 2-2తో సమం అయ్యింది. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ వరుణుడి దెబ్బకు రద్దుకాక తప్పలేదు. 2010 తర్వాత ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ లో ఒక్క లిమిటెడ్ ఓవర్స్ సిరీస్ ని ఓడిపోలేదు. ఆ రికార్డును బ్రేక్ చేద్దామని ఎదురుచూసిన టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇంక సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిన టీమిండియా ఆ తర్వాత వరుస మ్యాచుల్లో విజయాలతో సత్తా […]
క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన ఆటతోనే కాకుండా.. వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా కొంతమంది వార్తల్లో నిలుస్తారు. ఈ కోవలో పాక్ ఆటగాళ్ల జాబితా పెద్దదే. టీమిండియా ఆటగాళ్లపై కామెంట్లు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఈ లిస్ట్లో ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా చేరిపోయాడు. టీమిండియా టెస్ట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అభ్యంతరకర కామెంట్లు చేశాడు. విరాట్ కోహ్లీ అనవసరపు వివాదాలను రెచ్చగొట్టే బదులు.. తన ఆటపై దృష్టి పెట్టాలని నీతులు చెప్పాడు. వన్డే కెప్టెన్గా […]