సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్, ఆఫర్స్ పేరుతో ఆన్ లైన్ మోసాలకు దిగుతున్నారు. సైబర్ నేరాలపై సైబర్ క్రైం పోలీసులు జనాలకు అవగాహన కల్పించినప్పటికి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు.
ఇంట్లో డబ్బులు, నగలు పెడుతుంటే దొంగలు దోచేస్తున్నారనీ, బ్యాంకుల్లో దాచుస్తున్నారు. పోనీ అక్కడైనా మన డబ్బుకు సెక్యూరిటీ ఉందా అంటే కష్టమే. జస్ట్ ఒక్క క్లిక్తో కూడా మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. మన ఫోనులో ఉన్న యాప్స్ ద్వారా దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
దోచుకోవటటానికి కాదేదీ అనర్హం అన్నట్లు.. సైబర్ నేరగాళ్లు దేన్నీ వదలటం లేదు. ఇప్పుడు కొత్తగా పీఎఫ్ ఖాతాల మీద పడ్డారు. ఆధార్ల సహాయంతో పీఎఫ్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
‘ఖాళీ సమయంలో పార్ట్టైమ్గా ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేయండి.. భారీగా సంపాదించే అవకాశం ఉంది’.. అని కేటుగాళ్లు పెద్ద ఎత్తున యువతకు వల వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. జనాలను మోసం చేయడానికి ఉన్న ఏ ఒక్క మార్గాన్ని వదలడం లేదు కేటుగాళ్లు. ఇక తాజాగా ఓ సైబర్ కేటుగాడు.. వినూత్న పద్దతిలో ఓ జర్నలిస్ట్ను మోసం చేశాడు. ఆ వివరాలు..
సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. జనాలను బురిడీ కొట్టించడానికి అవకాశం ఉన్న ఏ దారిని వదలడం లేదు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి.. జనాలను మోసం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ తరహా నేరం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఏదైనా వస్తువు రిపేర్కు వచ్చినపుడు కస్టమర్ కేర్ సెంటర్ల కోసం వెతకటానికి ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటాము. అక్కడ కనిపించిన వెబ్సైట్లలోని ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తూ ఉంటాము..
ఆధార్, పాన్ కార్డు వివరాలే కాదూ.. మనం నిత్యం వినియోగించే యాప్స్ లో పొందు పరిచే వివరాలు చోరీకి గురౌతున్నాయి. వీటి ద్వారా భారీ వ్యాపారం జరుగుతోంది. తాజాగా వ్యక్తిగత డేటా చోరీ ఘటన సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా దీనికి ఓ వ్యక్తి బాధితుయ్యాడు.