ప్లేఆఫ్స్ బెర్త్ అధికారికంగా కన్ఫర్మ్ కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఒక విషయం భయపెట్టిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని సీఎస్కేలో కొత్త గుబులు మొదలైంది.
సీఎస్కే సారథి ధోని ఒకప్పుడు పించ్ హిట్టింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. అతడు బ్యాట్ ఊపితే బాల్ ఫోర్ లేదా సిక్స్ పోవాల్సిందే. ఆ తర్వాత మాత్రం ధోని నెమ్మదించాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆడటం అలవాటు చేసుకున్నాడు. అయితే బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ధోని హిట్టింగ్ చేయడం చూస్తే అతడిలో మునుపటి వాడివేడి ఇంకా తగ్గలేదనిపిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్తో చెపాక్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓడిపోయింది. ఈ ఓటమితో డీసీ ప్లేఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ టోర్నీలో బాగానే రాణిస్తున్నాడు. అయితే అతడికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. చెన్నై ఆడే ప్రతి మ్యాచ్లోనూ అతడికో సమస్య తప్పడం లేదు. అదేంటంటే..!
ఈసారి ఐపీఎల్ గమనిస్తే మీకు ఓ విషయం అర్థమవుతుంది. చెన్నై ప్రతి మ్యాచ్ లో ధోనీ చివర్లో వస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు మహీ కౌంటర్ ఇచ్చేశాడు. ఇంతకీ ఏంటి సంగతి?
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ కప్పులకే కాదు. రికార్డులకు కూడా కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. అలా ఓ రికార్డుని గత 12 ఏళ్లుగా చెక్కు చెదరనీయట్లేదు. ఇంతకీ ఏంటి విషయం?
ధోనీ ఫ్యాన్స్ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ అదే జరుగుంటే.. స్టేడియంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ గాయపడేవారు. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ ఏం జరిగింది?