ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారత టాప్ రెజ్లర్లు ధర్నాకు దిగడం హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు, సామాన్యులు స్పందిస్తున్నారు. రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ, వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
మొదటి నుంచి ఎలాన్ మస్క్ కొంచెం తిక్క మనిషి. తనకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక మస్క్ మావ బాగా నష్టాల్లో కూరుకుపోయాడు. తన సంపాదన చాలా వరకూ కరిగిపోయింది. దీంతో ట్విట్టర్ ని కొన్న పాపానికి డబ్బులు రాబట్టుకోవాలని బ్లూ టిక్ కోసం డబ్బులు వసూలు చేస్తా అని చెప్పాడు. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. దీంతో తిక్కరేగి అందరి ఖాతాల నుంచి బ్లూ టిక్ ని తొలగించాడు. ఆ జాబితాలో ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి.
సౌదీ అరేబియా వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్కు ప్లాన్ చేస్తోంది. ఈ విషయమై సౌదీ అఫీషియల్స్ బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారట.
టీమిండియా ఓపెనర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే వాళ్లలో శిఖర్ ధావన్ కచ్చితంగా ఉంటాడు. ఫామ్ కోల్పోయి ప్రస్తుతం జట్టుకు దూరమైపోయాడు. అదే టైంలో తాజాగా సరికొత్త గెటప్ లో కనిపించి అందరికీ షాకిచ్చాడు.
క్రికెట్ అంటే అభిమానించని వారు ఉండరు.. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈ మద్య క్రికెట్ మైదానంలో పలు విషాదాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ మైదానంలో యువ ఆటగాళ్లు కన్నుమూస్తున్నారు.
పది దేశాలకే పరితమైన క్రికెట్.. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ తరువాత అత్యధికంగా వీక్షించే గేమ్.. క్రికెట్ కావడంతో ఇప్పుడు అన్ని దేశాల దృష్టి క్రికెట్ పై పడింది. జనాభా అంతంత మాత్రమే ఉన్నా.. జట్టుకు కావాల్సింది 15 నుంచి 20 మంది ఆటగాళ్లే కనుక.. ఉన్నవారిలో కొందరిని ఏరి కోరి, వారిని నాణ్యమైన క్రికెటర్లతో ఎలా పోరాడాలో శిక్షణ కల్పిస్తున్నాయి. ఇలా చిన్న చిన్న దేశాలు శక్తికి మించి క్రికెట్ పై […]
క్రికెట్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. బ్రెయిన్ ట్యూమర్ తో భాదపడుతున్న ఇద్దరు మాజీ క్రికెటర్లు సమియుర్ రెహ్మాన్, మొషారఫ్ హుస్సేన్ ఒకే రోజు ప్రాణాలు విడిచారు. 69 ఏళ్ల సమియుర్ రెహమాన్ బంగ్లాదేశ్ తొలితరం క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందారు. సమియుర్ ఆటకు రిటైర్మెంట్ పరకటించిన అనంతరం దేశవాళీ క్రికెట్ లో అంపైర్ గా కొనసాగుతున్నారు. ఇక.. మరో క్రికెటర్ మొషారఫ్ హుస్సేన్(40) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా సేవలు అందించాడు. జాతీయ జట్టులో పెద్దగా […]
ప్రముఖ దర్శకులు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దేశ వ్యాప్తంగా పుష్ఫ మూవీ డైలాగ్స్, సాంగ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం […]
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే మాజీ ఇంగ్లిష్ క్రికెటర్ మైఖేల్ వాన్.. రకరకాల మీమ్స్, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఏనుగు బ్యాటింగ్ చేస్తూ అలరిస్తోంది. కొంత మంది యువకులు పెద్ద ఏనుగుకు బంతులు విసురుతుండగా.. మరికొందరు ఫీల్డింగ్ చేస్తున్నారు. తొండంతో బ్యాచ్ పట్టుకుని అనుభవజ్ఞుడైన క్రికెటర్ మాదిరిగా అన్ని బంతులను ఆడేస్తూ ఏనుగు ఆకట్టుకున్నది. జట్టు సభ్యులతో కలిసి హాయిగా క్రికెట్ ఆడుతున్న […]
ఐపీఎల్ జట్లలో వరుస కరోనా కేసులు నమోదవడంతో.. ఐపీఎల్ 2021 సీజన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చే అత్యధిక ఆదాయం బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నుంచే వస్తోంది. ఐదేళ్లకాలానికి స్టార్ స్పోర్ట్స్ రూ.16,347 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.3,369.40 కోట్లని బీసీసీఐకి చెల్లించాల్సి ఉండగా.. ప్రతి మ్యాచ్కీ రూ.54.50 కోట్లని ఇస్తోంది. అయితే.. ఐపీఎల్ 2021 సీజన్లో కేవలం 29 మ్యాచ్లు […]