దేశంలో కరోనా వైరస్ను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకూ 75 కోట్లమందికి వ్యాక్సీన్ వేశారు. కరోనా నియంత్రణలో ఉండగా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అర్హులైన వారందరికీ మొదటి, రెండో డోస్ టీకాలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యాసంస్థల్లో వంద శాతం వేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వయోజనులకు వ్యాక్సినేషన్ వేయడం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఇంతలో వెలువడిన ఒక అధ్యయన […]
ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవాగ్జిన్. రెండోది కోవీషీల్డ్. ఈ రెండూ రెండేసి డోసులు తీసుకోవాల్సిందే. కానీ ఒకవేళ మొదటి డోసు ఒక వ్యాక్సిన్ తీసుకుని ఆ తర్వాత రెండవ డోసు మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైతుంది. వేరువేరు వ్యాక్సిన్లను ‘మిక్సింగ్’ చేస్తే!!. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అధ్యయనం చేపట్టబోతోంది. డోసులను మిక్స్ లేదా కలపడం చేయాల్సిన అవసరం లేదని పూనావాలా పేర్కొన్నారు. తమిళనాడులోని వెల్లూర్ కాలేజీలో వ్యాక్సిన్ […]
కరోనా ప్రపంచాన్ని కుదిపేసి జన జీవితాన్ని నాశనం చేసింది ,కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చించి .దారుణానికి పరాకాష్టగా తయారై లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి .సైన్సిస్ట్ లు రెండు సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితంగా వాక్సిన్ కనుగొన్నారు .ప్రయోగాత్మకంగా పనిచేస్తుందన్న పరిశోధనల ద్వారా ప్రపంచమంతటా కొవాగ్జిన్, కొవిషీల్డ్ని పంపిణీ చేసారు.ప్రభుత్వం వాటిని సవ్యంగా అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆ రెండింటిలో ఏది మంచిది ,ఏది వాడటం వలన కరోనా బారి నుండి కాపాడుకోగలం అన్న […]
దేశ ప్రజలందరికీ కోవిషీల్డ్ కోవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలను వేస్తున్నారు. కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మందికి వ్యాక్సిన్ వేశారు. చాలా మంది ప్రజలు కోవిషీల్డ్ టీకాను తీసుకుంటున్నారు. కోవాగ్జిన్ తో పోలిస్తే సెరోపోసిటివిటీ, మీడియన్ యాంటీ-స్పైక్ యాంటీబాడీ రేటు కోవిషీల్డ్లో గణనీయంగా నమోదైందని డాక్టర్ ఎకె సింగ్, అతని సహచర బృందం అధ్యయనంలో తేలింది.మూడో వేవ్ వస్తుందని చెబుతున్న నేపథ్యంలో మరోమారు కోవిషీల్డ్ టీకాలపై ఓ వార్త చర్చకు […]
కరోనా వల్ల ఇతర దేశాలకు వెళ్ళాలంతే వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న సర్టిఫికేట్ అడుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏ దేశానికి వెళ్తున్నారో, ఆ దేశం వారు కొన్ని ప్రత్యేక వ్యాక్సిన్లు తీసుకున్న వారిని మాత్రమే తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు. భారత్ లో తయారైన కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రపంచదేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిదేశాలు తమ భూభాగంలోకి ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి. భారత్ లో తయారైన కొవిషీల్డ్ తీసుకుని యూరప్ వెళుతున్నవారికి […]
టీకా కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య కార్యకర్తలు ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు టీకాలూ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బీహార్లో పాట్నా శివారులోని పున్పున్ పట్టణంలోని ఓ పాఠశాలలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అవధ్పూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ళ సునీలా దేవి కొవిడ్ టీకా తీసుకునేందుకు టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వారికి కొవిషీల్డ్, 45 ఏండ్లు […]
కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ రెండింటిలో ఏ వ్యాక్సిన్ను తీసుకున్నా శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే లక్నోలో ఓ వ్యక్తి కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై ప్రతాప్ చంద్ర ఫిర్యాదు చేశాడు. తాను కోవిషీల్డ్ డోసును తీసుకున్నప్పటికీ తనలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదని తెలిపాడు. సీరమ్ సంస్థతోపాటు మరికొందరిపై అతను ఫిర్యాదు చేశాడు. లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సీరమ్ సంస్థతోపాటు డీసీజీఏ డైరెక్టర్, […]
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య గ్యాప్ ను 12 నుంచి 16 వారాలకు పెంచుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ఇంతకుముందు కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఆరు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. ఈ మార్పులకు వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ వాక్సిన్స్ ఆమోదముద్ర వేసింది. అయితే కొవ్యాక్సిన్ డోసుల గ్యాప్ విషయంలో మాత్రం పాత […]
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా టీకాను సింగిల్ డోస్ వేసుకున్నా, వైరస్ తో చనిపోయే ప్రమాదం 80 శాతం వరకూ తగ్గుతుందని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)’ సంస్థ వెల్లడించింది. అలాగే ఫైజర్ బయో ఎన్ […]
ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. భారత్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకాను అందించిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా ప్రకటించడం విశేషం. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం […]