15 ఏళ్ల మైనర్ బాలుడు, పక్కింటి భార్య కనిపించకుండా పోయిన ఘటన తాజాగా గుడివాడలో చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు కనిపించకుండా పోవడంతో బాలుడి తల్లిదండ్రులు ఖంగారుపడి అటు ఇటు అంతా వెతికారు. ఎంత వెతికినా తమ బాలుడి జాడ కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలుడు, పక్కింటి భార్య మిస్సింగ్ అయిన ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని గుడివాడ టౌన్ పరిధిలోని గుడ్ మేన్ […]
గతేడాది జరిగిన ఒలింపక్ క్రీడల్లో జావెలిన్ త్రో విభాగంలో భారత్ తరఫున పాల్గొనడమే కాక.. స్వర్ణం సాధించి.. అంతర్జాతీయ వేదిక మీద త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు నీరజ్ చోప్రా. దాంతో దేశవ్యాప్తంగా స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస టోర్నీల్లో పాల్గొంటూ.. బిజీగా ఉన్నాడు నీరజ్ చోప్రా. ఈ క్రమంలో తాజాగా ఓ టోర్నీలో పాల్గొన్న నీరజ్ చోప్రా తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు.. ఫిన్లాండ్లో శనివారం […]
భయం అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది. ఆశ క్యాన్సర్ ఉన్న వాడిని కూడా బతికిస్తుంది. అవ్వడానికి ఇది సినిమా డైలాగే అయినా అక్షర సత్యం. ఈ విషయాన్నే నిజం చేసి చూపించింది మధ్యప్రదేశ్ కు చెందిన ప్రఫులిత్ పీటర్ అనే నర్సు. ఒకవైపు దేశంలో ప్రజలు కరోనా దెబ్బకి విలవిలలాడుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో కొంత మందికి ఆక్షిజన్ అందక హాస్పిటల్స్ పాలవుతున్నారు. అక్కడ కూడా సరైన సమయానికి ఆక్సిజన్ అందని వారు ప్రాణాలను వదిలేస్తున్నారు. […]
కరోనా కల్లోలం నుండి బయట పడటానికి ప్రపంచదేశాలు అన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో అందరికీ ఆశాజనకమైన మార్గం కనిపించింది వ్యాక్సినేషన్ ఒక్కటే. ఈ విషయంలో అమెరికా, యూకే వంటి దేశాలు కాస్త త్వరగా చర్యలు తీసుకుని అక్కడ వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేశాయి. దీనితో.. ఇప్పుడు ఆయా దేశాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ.., మన దేశంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర […]
దేశంలో కరోనావైరస్ తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్ హరిద్వార్లో నిర్వహించిన మహా కుంభమేళాకు మొత్తం 91 లక్షల మంది భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఈ 91 లక్షల మంది గంగలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు కుంభమేళ ఫోర్స్ వెల్లడించింది. ఇందులో ఏప్రిల్ నెలలోనే 60 లక్షల మంది హరిద్వార్కు చేరుకున్నట్లు కుంభమేళా ఫోర్స్ వెల్లడించింది. అందులో ఏప్రిల్ 12న ఒక్కరోజే 35 లక్షల మంది రాగా అంతకుముందు […]
కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు.. అన్నీ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీల ఉద్యోగులు గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే రోజూ ఇంట్లోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ కాలు బయటకు పెట్టకుండా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ – […]
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా టీకాను సింగిల్ డోస్ వేసుకున్నా, వైరస్ తో చనిపోయే ప్రమాదం 80 శాతం వరకూ తగ్గుతుందని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)’ సంస్థ వెల్లడించింది. అలాగే ఫైజర్ బయో ఎన్ […]
డిజటల్ ఆస్తులకు, సైబర్ నేరస్థులు ద్వారా పొంచివున్న ప్రమాదం, సైబర్ బీమా అవసరాన్ని సూచిస్తుంది. ఈ పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ, మాల్వేర్ దాడి, ఐటీ డేటా దొంగతనం, ఈమెయిల్ స్పూకింగ్, సైబర్ దోపిడి, సైబర్ స్టాకింగ్ వంటి 11 రకాల సైబర్ నేరలకు వ్యతిరేకంగా వ్యక్తులకు బీమా సౌకర్యాలను అందిస్తుంది. సైబర్ దాడి అనంతరం అయ్యే ఖర్చులను సైబర్ బీమా కవర్ చేస్తుంది. పాలసీ జాబితాలో పేర్కొన్న వివిధ రకాల […]
దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టంగా కోవిడ్ పరిస్థితులు మారాయి. అయితే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెబుతూ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని స్పష్టం చేశారు. సల్మాన్ హీరోగా రూపొందిన ‘రాధే’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఆయనను సంప్రదించడం ఆ తర్వాత […]
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సరైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ వ్యాధిగ్రస్థులు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో తిరుపతిలోని ఎస్వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలచివేస్తోంది. సకల వసతులు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి రుయా. ఇందులో అనేక విభాగాలకు వేర్వేరుగా ఆక్సిజన్ ప్లాంట్ల్స్ ఉంటాయి. ప్రస్తుతం రోజుకు వేల సంఖ్యలో కరోనా బాధితులు ఆసుపత్రి భారిన […]