ప్రపంచంపై కరోనా దాడి ప్రారంభించి దాదాపు రెండేళ్లు దాటింది. రూపాలు మర్చుకుంటూ.. వేలమంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది ఈ మహమ్మారి. కోవిడ్ దెబ్బకి అప్పటి నుంచి ప్రజలు ఆంక్షల మధ్యనే బతుకుతున్నారు. అయితే ఈ క్రమంలో వచ్చిన వ్యాక్సిన్ తీసుకోవడంతో.. దాని ప్రభావం దాదాపు తగ్గిపోయింది. రోజు వారి కోవిడ్ కేసుల నమోదు కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలను […]
హైదరాబాద్- తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కట్టడి కోసం మరింత కఠనంగా ఆంక్షలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డిలోను భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కరోనా ఆంక్షలను మరింత కాలం పొడిగించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీ వరకూ కరోనా ఆంక్షలు పొడిగిస్తూ తెలంగాణ […]
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. రెండో దశ కరోనా తర్వాత.. 27,553 రోజువారీ కరోనా కేసులు రావడం ఇదే ప్రథమం. అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి పూనుకున్నాయి. కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. జనవరి 3 నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం ఉద్యగులతోనే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. […]