కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కమ్మేసింది. ఎటు చూసినా ప్రజల ఆర్తనాదాలే. సరైన వైద్య సదుపాయాలు లేవు, సదుపాయాలు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలకి లక్షలు గుంజేస్తున్నాయి. ఇంతా చేస్తే.. బతుకుతామన్న గ్యారంటీ లేదు. ఇలాంటి సమయంలోనే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనాకి ఆయుర్వేద మందు కనిపెట్టారు. దీన్ని ఆయుర్వేద మందు అనేకన్నా సంజీవని అనవచ్చు. ఎందుకంటే మృత్యువు ఒడిలో ఉన్న వారిని కూడా ఈ ఆయుర్వేద మందు బతికించింది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయిన వారిని […]
దేశం అంతటా లాక్ డౌన్ రూల్స్ ఎంత కఠినంగా అమలవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇందుకు తెలుగు రాష్ట్రాలు అతీతం కాదు. తెలంగాణలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ కి సడలింపు ఉంది. దీని తరువాత అత్యవసర పరిస్థితిల్లో తప్ప.., ఎవ్వరూ బయటకి రావడానికి వీలు లేదు. కానీ.., దూర ప్రాంతాలకి ప్రయాణించే వారికి ఈ రూల్స్ తెలియకపోవడం వల్లనో, మధ్యలో వాహనాలు అందుబాటులో లేకుండా పోవడం […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత తీరినా.., ఆక్సిజన్ సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.., రాబోయే థర్డ్ వేవ్ ని ఎదుర్కోవాలి అంటే ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్స్ అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన కార్యచరణలు సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ.., ఈ లోపే ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి మనసున్న మహారాజులు, మానవతావాదులు ఆక్సిజన్ ప్లాంట్స్ […]
కరోనా.. ఇప్పుడు ఎక్కడ పట్టినా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు. ఏ ముహూర్తాన ఈ వైరస్ ప్రజల మధ్యకి వచ్చిందో.., అప్పటి నుండి మానవాళికి కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పటిలా ఇప్పుడు ఎవ్వరి జీవితం లేదు. అందరి జీవితాలు తలక్రిందులు అయిపోయాయి. ఆప్తులను కోల్పోయిన వారు కొందరు, హాస్పిటల్స్ బిల్స్ కట్టలేక ఆస్తులు పోగొట్టుకున్న వారు కొందరు.., ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డవారు ఇంకొందరు. ఇంత బీభత్సం కొనసాగుతోన్న శాస్త్రవేత్తలు ఈ వైరస్ అంతాన్ని కనిపెట్టలేకపోతున్నారు. మనిషికి కరోనా […]
హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో మాస్కులు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయో వేరే చెప్పక్కర్లేదు. కరోనాను అడ్డుకోవడంలో మాస్కులే ప్రధాన కిలకంగా ఉపయోగపడుతున్నాయి. నిరు పేద నుంచి ప్రధాని వరకు అందరు తప్పని సరిగా మాస్కు ధరించాల్సిందే. కరోనా మనకు సోకకుండా ఉండాలంటే ఇంట్లో కూడా మాస్కు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారంటే మాస్కు యెక్క ప్రాధాన్యత ఎంతో అర్ధమవుతుంది. ఐతే మాస్కులు సరైన పద్దతిలో ఉపయోగించకపోతే మాత్రం మరో ముప్పు పొంచి ఉందని వైద్య […]
కరోనా సెకండ్ వేవ్ ఇండియాని దారుణంగా దెబ్బ తీసింది. ప్రజలను ఆర్ధికంగా, మానసికంగా, ఆరోగ్య పరంగా అన్నీ విధాలా కృంగతీసింది. బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు సైతం గాలిలో కలసి పోయాయి. ఇలాంటి సమయంలో నెల్లూరు కృష్ణపట్నంలో కరోనాకి ఆయుర్వేద మందు పుట్టికొచ్చింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం 2 రోజుల్లోనే మహమ్మారి తగ్గు మొహం పడుతుండటంతో ఈ ఆయుర్వేద మందుకి మంచి డిమాండ్ ఏర్పడింది. పైగా.., జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ […]
నేషనల్ డెస్క్- కరోనా.. ఇప్పుడు ఈ పేరు తప్ప మరేం వినిపించడం లేదు. కరోనా పేరు వింటేనే అందరికి వెన్నులో వణుకు వచ్చేస్తోంది. ఫస్ట్ వేవ్ లో భారత్ పై అంతగా ప్రభావం చూపని కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ లో మాత్రం విజృంభించేస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సెకండ్ వేవ్ తరువాత మళ్లీ ధర్డ్ వేవ్ ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బ్లాక్ […]
నేషనల్ డెస్క్- సుమారు యేడాదిన్నర నుంచి కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనాతో అంచా నానా తంటాలు పడుతోంటే.. అది చాలదన్నట్లు బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. కరోనా కంటే వేగంగా బ్లాక్ ఫంగస్ విజృంబిస్తోంది. అది కూడా మన భారత్ లోనే ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ ఫంగస్ ను అంటు వ్యాధిగా గుర్తించి చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు […]
నేషనల్ డెస్క్- కరోనా లక్షణాలు కనిపించగానే అందరిలో కంగారు మొదలవుతుంది. కరోనా పరీక్షలు చేయించుకోవాలంటే చాలా మందికి భయం. స్వాబ్ టెస్ట్ బడ్ ను ముక్కులోకి, గొంతులోకి పెట్టి స్వాబ్ ను కలెక్ట్ చేస్తారు. దీంతో చాలా మంది కరోనా పరీక్ష అంటేనే వణికిపోతున్నారు. పైగా కరోనా పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే.. మనకు కరోనా లేకున్నా వేరే వాళ్ల నుంచి ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయం కూడా చాలా మందిలో ఉంది. ఇక ఇప్పుడు […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిజానికి ఈ క్లిష్ట సమయంలో మనిషికి మనిషే ధైర్యాన్ని ఇవ్వాలి. కొంత మంది ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. కానీ.., ఇంకొంత మంది స్వార్ధంతో చేసే పనుల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇంత జరుగుతున్నా.., వీరిలో డబ్బు ఆశ రోజురోజుకీ పెరుగుతూనే పోతోంది. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి ఏలూరు ప్రైవేట్ హాస్పిటల్ లో బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోవిడ్ బాధితుల అత్యవసర వైద్యానికి వినియోగిస్తున్న […]